ఘనమైన చరిత్ర గలిగినా దశాబ్దాల తరబడి వెనుకబాటుకు గురైన సూర్యాపేట స్వరాష్ట్రంలో ప్రగతి పరుగులు తీస్తున్నది. సమైక్య పాలనలో కనీస మౌలిక వసతులకు నోచని ఈ నియోజకవర్గం నేడు అన్ని రంగాల్లోనూ అభివృద్ధికి కేరాఫ్
సూర్యాపేట జిల్లా అన్ని రంగాల్లో సమగ్రంగా అభివృద్ధి చెందుతున్నది. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో ప్రగతి పరుగులు పెడుతుండగా.. ప్రజలకు అన్ని విధాల సంక్షేమ పథకాలు అందుతున్నాయి. జిల్లా ఏర్పాటు నాటి నుంచ�
ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 24న సూర్యాపేటకు రానున్న నేపథ్యంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. పలు ప్రారంభోత్సవాల అనంతరం భారీ బహిరంగ సభ నిర్వహించనుండగా అన్నీ సకాలంలో పూర్తి చేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్
Minister Jagadish Reddy | తెలంగాణ ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్దపీట వేసిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్రెడ్డి(Minister Jagadish Reddy) అన్నారు.
Suryapeta | తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు దేశమంతటా సంచలనాలు సృష్టిస్తుండగా అదే కోవలో మరో అరుదైన గౌరవం సూర్యాపేట జిల్లాకు దక్కింది.
ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సేవ చేసే వ్యక్తి అని, మరో మారు గెలిపించాలని మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. పార్టీలో చేరిన నాటి నుంచీ నిత్యం నకిరేకల్ ప్రజల ధ్యాస మిన
Minister KTR | మునుగోడు ఉప ఎన్నికలో ఇచ్చిన హామీల అమలుతో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధి పనులపై మంత్రులు సమీక్ష నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా మంత్రి కేటీఆర్తోపాటు
Minister Jagadish Reddy | సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ పర్వదినం పెట్టింది పేరు అని రాష్ట్ర విద్యుత్ శాఖమంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. ఆదివారం ఎంగిలిపూలతో మొదలయ్యే బతుకమ్మ ఉత్సవాలతో
మునుగోడులో ఎగిరేది ముమ్మాటికీ గులాబీ జెండాయేనని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి జగదీశ్రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వంపై రోజు రోజుకూ విశ్వసనీయత పెరగడమే ఇందుకు కారణమన్నారు. మునుగోడు నియ�
మునుగోడులో గెలిచేది టీఆర్ఎస్సే ఇక్కడ బీజేపీ మునుగుడు ఖాయం నిత్యావసరాల ధరలు పెంచుడే అభివృద్ధా? కోమటిరెడ్డి బ్రదర్స్పై మంత్రి జగదీశ్ ఫైర్ మునుగోడు, ఆగస్టు 27 : వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టడమే గుజరాత�
మూసీ ప్రాజెక్టులను విద్యుత్ శాఖా మంత్రి జగదీశ్రెడ్డి మంగళవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రాజెక్టులను నిశితంగా పరిశీలించారు. అధికారులతో కలిసి కలియదిరిగారు. మంత్రి వెంట ఎంపీపీ రవీం�
అగ్నిపథ్ స్కీంను ఉపసంహరించుకోవాలనే డిమాండ్తో ఆందోళనలు మొదట మొదలైంది బీజేపీ పాలిత రాష్ట్రాలనుంచే అని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి జీ జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. అందుకు కొనసాగింపే శుక్రవారం స�