మోటకొండూర్ గ్రామాభివృద్ధికి మరింత సహకారం అందించాలని సర్పంచ్ వడ్డెబోయిన శ్రీలత మంత్రి తన్నీరు హరీశ్రావును కోరారు. స్థానిక పీహెచ్సీలో 24 గంటల వైద్య సేవలకు కృషి చేసిన మంత్రిని బుధవారం ఆయన నివాసంలో గ్ర�
Minister Harish Rao | సంక్షేమ కార్యక్రమాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందని వైద్య ఆరోగ్య, ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. బుధవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసీఆర్హెచ�
కాంగ్రెస్, బీజేపీలు దొందు దొందే అని ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. అసెంబ్లీలో విభజన చట్టంపై జరిగిన చర్చతో ఆ విషయం మరోసారి బహిర్గతమైనదని చెప్పారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం హామీలను అమలు చేయడంలో క
Minister Harish Rao | కాంగ్రెస్, బీజేపీ పార్టీలు దొందు దొందే అనే విషయం ఈ చర్చల ద్వారా ప్రజలకు అర్థమైందని ఆర్థికమంత్రి హరీశ్రావు అన్నారు. విభజన చట్టం హామీల అమలులో కేంద్ర ప్రభుత్వ వైఫల్యంపై సభలో చర్చ జరిగింది. ఈ సందర్�
TS Assembly | తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ సూపరెన్యుయేషన్ సవరణ బిల్లుకు శాసన సభ మంగళవారం ఆమోదం తెలిపింది. బిల్లును రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు సభలో ప్రవేశపెట్టగా.. సభ్యులు ఆమోదం తెలిపారు. ఈ సందర్�
Harish rao | రైతులను కొట్టు.. కార్పొరేట్లకు పెట్టు అన్నట్లగా కేంద్రం తీరు తయారైందని మంత్రి హరీశ్ రావు అన్నారు. వరి కొనుగోళ్ల విషయంలో బీజేపీ సర్కార్ అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటున్నదని
వికారాబాద్ : దసరా నుండి ఏఎన్ఎం సబ్ సెంటర్లను బస్తీ దవఖానాలుగా మార్చనున్నట్లు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ప్రకటించారు. శుక్రవారం తాండూరు నియోజకవర్గం పరిధిలో విద్యా శాఖ మంత్ర�
వాళ్లను చెరువులో ముంచితే తెలుస్తది.. కాళేశ్వరం నీళ్లు వచ్చాయా లేదా అన్నది కాంగ్రెస్, బీజేపీపై హరీశ్ విమర్శ సిద్దిపేట జిల్లాలో పింఛన్ల పంపిణీ రాజగోపాల్పేట చెరువులో చేప పిల్లల విడుదల సిద్దిపేట, సెప్టె�
“కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పదేండ్ల కింద చెరువులో నీళ్లు గుంజుకుపోయేవి. బోర్లు వేసి, మోటార్లు, ట్రాన్స్ఫార్మర్స్ పెట్టి చెరువులు నింపేవారమని, ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యమా అని కాలంతో పని లేకుండా,
సిద్దిపేట కమాన్, సెప్టెంబర్ 7 : స్వచ్ఛ, ఆరోగ్య సిద్దిపేటకు ప్రజలందరూ సహకరించాలి. నిత్యం అరగంట నడవడంతో పాటు, యోగా చేస్తే అందరూ ఆరోగ్యంగా ఉంటారని.. ప్లాస్టిక్ కవర్లు వాడొద్దని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ�
సిద్దిపేట : కాళేశ్వరం ప్రాజెక్టు, కరెంటు సరఫరాపై విమర్శలు చేసే కాంగ్రెస్, బీజేపీ నేతలను సిద్దిపేట చెరువులో ముంచాలని వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. బుధవారం మంత్రి జిల్లాలోని నంగునూర్ మం�
కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు ప్రాణేశ్వరం అయితే.. ప్రతిపక్షాలు శనేశ్వరంలా దాపురించాయని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి టీ హరీశ్రావు అన్నారు. రాష్ట్రంలో యాసంగిలో రైతులకు కావల్సినంత సాగునీరు ఇస్తామని, �
హైదరాబాద్ : తెలంగాణ వైద్యారోగ్య శాఖకు మంచి పేరు తెచ్చేలా ప్రతి ఒక్కరూ పని చేయాలని ఆ శాఖ మంత్రి హరీశ్రావు కోరారు. పని చేసే వారిని ప్రభుత్వం తప్పకుండా ప్రోత్సహిస్తుందన్నారు. విధుల్లో నిర్ల�