రాహుల్ గాంధీ ఎవరో రాసిచ్చిన స్క్రిప్టును చదివి మాట్లాడే కంటే.. అభివృద్ధిని చూసి వాస్తవాలు మాట్లాడాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హితవు పలికారు. గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నిర్వహించిన పల
గతంలో రైతాంగాన్ని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ మరోసారి ద్రోహం చేసేందుకు సిద్ధమైందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ధ్వజమెత్తారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి రైతులకు మూడు గం�
దేశంలోని, రాష్ట్రంలోని వ్యవసాయధారులైన రైతు కుటుంబాలన్నింటినీ రాచి రంపాన పెట్టిన కాంగ్రెస్ పార్టీ తిరిగి, బాహాటం, నిస్సింగుగా, నిర్లజ్జగా రైతుల వద్దకు వస్తోందని, రైతన్నలు గతంలో పడ్డ కష్టాలను ఒకసారి ఆలో�
Kusuma Jagadish | బీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు, జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్(Kusuma Jagadish) హఠాన్మరణం పట్ల రాష్ట్ర మంత్రులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
Minister Errabelli | తెలంగాణ ఆవిర్భవించాకే రాష్ట్రంలో ప్రగతి ప్రారంభమైందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Minister Errabelli Dayakar) అన్నారు.
CM KCR | తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తరువాత జనరంజకంగా పాలన చేస్తున్న సీఎం కేసీఆర్(CM KCR) కు జనమంతా అండగా ఉండాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Minister E
Minister Errabelli | యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Minister Errabelli Dayakar), భువనగిరి ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి తో కలిసి శనివారం సందర్శించారు.
Minister Errabelli | మానసిక ఒత్తిడి, అశాంతిని దూరం చేసేందుకు యోగ(yoga) అత్యుత్త మెడిసిన్గా పనిచేస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli) అన్నారు.
ఖమ్మంలో అశేష ప్రజానికం మధ్య నిర్వహించిన బీఆర్ఎస్ బహిరంగ సభను చూసిన ప్రతిపక్షాలు భయంతో వణికిపోతున్నాయని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
పేదల అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న సీఎం కేసీఆర్, ప్రభుత్వాన్ని విమర్శిస్తే టీఆర్ఎస్ కార్యకర్తలు ఊరుకోరని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతిరాథోడ్ హెచ్చరించారు.
పేద విద్యార్థులకు ప్రభుత్వం గురుకుల విద్యాలయాలు ఏర్పాటు చేసి చదువుతో పాటు ఉచిత వసతులు కల్పిస్తున్నదని, ఈ అవకాశాలను అందిపుచ్చుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్ర�