PM Surya Ghar Muft Bijli Yojana: సోలార్ పవర్ స్కీమ్కు కేంద్ర క్యాబినెట్ ఓకే చెప్పింది. ఆ స్కీమ్ కింద ప్రతి నెల 300 యూనిట్ల కరెంట్ ఫ్రీగా ఇవ్వనున్నారు. అయితే సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు కోసం అయ్యే ఖర్చులో కేంద్ర సర్కార్ 78�
Anurag Thakur: ఉత్తరాది-దక్షిణాది రాష్ట్రాల మధ్య విపక్షాలు చిచ్చు పెడుతున్నాయని, భారతీయ సంస్కృతి, అస్థిత్వాన్ని అవమానించేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్నినట్లు కేంద్ర మంత్రి అనురాగ్ థాకూర్ తెలిపారు.
బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ విస్తరణ పుణ్యమా అని ఇంటింటా వినోదం కుప్పలు తెప్పలు అవుతున్నది. మరీ ముఖ్యంగా ఓటీటీ రాకతో సినిమాలు, సిరీస్, డాక్యుమెంటరీస్ చూసినవారికి చూసినంత అన్నట్టుగా అందుబాటులోకి వచ్చా�
దేశంలోని యువత అభ్యున్నతికి వేదికగా నిలిచే స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ మేరా యువ భారత్ (మై భారత్)ను ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు.
Anurag Thakur: అరుణాచల్కు చెందిన వూషు ఫైటర్లకు వీసా ఇచ్చేందుకు చైనా నిరాకరించిన నేపథ్యంలో.. ఆ దేశంలో జరుగుతున్న ఆసియా క్రీడలకు వెళ్లడం లేదని క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు.
ఇంతకు ఢిల్లీలో ఏమి జరుగుతున్నది. ఈ నెల 18 నుంచి 22 వరకు జరిగే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలలో ఏం చేయబోతున్నారు. దీని మీద మిస్టరీ ఇంకా వీడటం లేదు. ముందస్తు ఆలోచనే కేంద్రానికి లేదని, కొన్ని రాష్ర్టాలలో జరగాల్స�
ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సమావేశంలో కేంద్రం పలు కీలక నిర్ణయాలు తీసుకొన్నది. చెరుకు పంట ఫెయిర్ అండ్ రెమ్యునరేటివ్ ప్రైస్(ఎఫ్ఆర్పీ)ని క్వింటాల్కు రూ.10
సహకార రంగంలో ధాన్యం నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు దేశవ్యాప్తంగా గిడ్డంగుల నిర్మాణాలు చేపట్టాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. తొలుత దేశవ్యాప్తంగా పది జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టు కింద ఈ నిర్మాణ
సెట్ టాప్ బాక్సులు అవసరం లేకుండా 200 చానళ్లు చూసేలా టీవీల్లోనే బిల్ట్ ఇన్ శాటిలైట్ ట్యూనర్లు ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్టు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నా�
Wrestlers protest: భజరంగ్ పూనియా, వినేశ్ పోగట్.. మరికొంత మంది రెజ్లర్లు తమ నిరసనను విరమించారు. రెజ్లింగ్ సమాఖ్య నుంచి అధ్యక్షుడు బ్రిజ్ తప్పుకుంటారని మంత్రి అనురాగ్ హామీ ఇచ్చారు. రెజ్లర్ల ఆరోపణల�
అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రచారం కోసం కేంద్రం వేల కోట్లు ఖర్చు చేసింది. 2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి ఇప్పటి వరకు రూ. 6,509.56 కోట్లు ప్రకటనల కోసం వెచ్చించిం ది.
కేంద్ర క్యాబినెట్ నిర్ణయం న్యూఢిల్లీ, ఆగస్టు 17: రూ. 3 లక్షల కంటే తక్కువ స్వల్పకాల వ్యవసాయ రుణాలు తీసుకునే ఆర్థిక సంస్థలకు 1.5 శాతం వడ్డీ రాయితీ ఇస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు ప్రధాని నరేంద్రమోదీ
కొత్తగా గతిశక్తి యూనివర్సిటీ రూ.2 వేల కోట్లతో రైల్వే లైను కేంద్ర క్యాబినెట్ భేటీలో ఆమోదం ఎప్పట్లాగే ఇతర రాష్ర్టాలపై వివక్ష న్యూఢిల్లీ, జూలై 13: ప్రధాని నరేంద్రమోదీ దేశం మొత్తానికి ప్రధానమంత్రి కాదని, గుజ�