ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడి, పదేండ్లలో అద్భుతమైన ప్రగతి సాధించిందని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పేర్కొన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్ కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఆ�
బీఆర్ఎస్ సర్కారు చొరవతోనే దశాబ్దాల పోడు సమస్యకు పరిష్కారం దొరికిందని అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. బుధవారం నిర్మల్ జిల్లా కుభీర్లో మండలంలోని గిరిజనులకు సుమారు 400 ఎకరాలకు పోడు పట్
నిర్మల్ జిల్లాలో నేడు ప్రారంభించనున్న మంత్రి అల్లోల అన్ని పోటీ పరీక్షలకు శిక్షణనిచ్చేందుకు చర్యలు అమాత్యుడి కృషితో నెరవేరిన నిరుద్యోగుల కల హర్షం వ్యక్తం చేస్తున్న జిల్లా వాసులు రాష్ట్ర సర్కారు ఏర్ప�
Minister Allola | కాలుష్య రహిత పర్యావరణం, వాతావరణంలో మార్పులు- వ్యవసాయ రంగపై ప్రభావం, తదితర అంశాలపై మరిన్ని పరిశోధనలు జరగాల్సిన అవవసరం ఉందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్�
నిర్మల్: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి కల్యాణం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో శనివారం అర్చకుల వేద మంత్రోచ్ఛరణలు, భక్తజనుల గోవింద నామస్మరణల మధ్య కన్నులపండువగా సాగింది. ఈ సందర�
రాష్ట్ర దేవాదాయ, న్యాయశాఖ మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్రెడ్డి దిలావర్పూర్ : రైతులు మార్కెట్ డిమాండ్ బట్టి పంటలను సాగు చేసి ఆర్థికంగా బలోపేతం కావాలని రాష్ట్ర దేవాదాయ, న్యాయ, అటవిశాఖ మంత్రి అల్లోల్ల ఇంద్
ఖమ్మం :టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వద్దిరాజు రవిచంద్ర(గాయత్రి రవి) దంపతులు శుక్రవారం ఖైరతాబాద్ బడా గణపతిని దర్శించుకున్నారు. ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ సభ్యులు వారిని ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా దేవాదాయ
మారేడ్పల్లి, సెప్టెంబర్ 8: ఆలయాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. బుధవారం శివాజీనగర్లోని పెరుమాళ్ వేంకటేశ్వరస్వామి ఆలయానికి చెందిన వెయ