జిల్లాలో కొంతకాలంగా ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతున్నా..సంబంధిత శాఖలు చేష్టలూడిగి చూస్తున్నాయి. ఇసుక అక్రమ రవాణాను అరికట్టాల్సిన అధికారులు తమకేమీ పట్టునట్లుగా వ్యవహరిస్తున్నారు.
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని గణేశ్పూర్ శివారులోని నిమ్జ్ ప్రాజెక్టు భూముల్లో అక్రమంగా తవ్వకాలు చేపడుతున్న ఎర్రరాయి గనులపై గురువారం జిల్లా మైనింగ్ శాఖాధికారులు దాడులు చేశారు. ఈనెల 12న ‘న
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఇసుక మాఫియా రెచ్చిపోతున్నది. అనుమతుల పేరిట మూలవాగు నుంచి నిత్యం వందల ట్రాక్టర్లలో అక్రమంగా తరలిస్తున్నది. నిబంధనలకు విరుద్ధంగా నిర్ణీత సమయం దాటినా రవాణా చేస్తున్నది.
సత్తుపల్లి ప్రాంతంలో కొందరు వ్యాపారుల మట్టి తోలకాల దందా మూడు పూవులు.. ఆరు కాయలుగా సాగుతున్నది. అక్రమార్కులంతా సిండికేట్గా, మాఫియాగా ఏర్పడి మట్టిని తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
ఆవిర్భవించిన ఎనిమిదేండ్లలోనే ఆకాశమే హద్దుగా ఎదుగుతున్న తెలంగాణను నడిపించే చోదకశక్తులపై కేంద్రానికి కన్నుకుట్టింది. లక్ష మందికి ఉపాధి కల్పిస్తూ, రాష్ట్ర ఆర్థిక ప్రగతిలో కీలక పాత్ర పోషిస్తున్న గ్రానైట