పెద్దపల్లి ప్రాంతవాసులు జిల్లా కావాలని అడగకున్నా.. పాలనాదక్షుడు సీఎం కేసీఆర్ బొగ్గు, నీరు పుష్కలంగా ఉన్న రామగుండం, మంథనిని కలిపి ముందుచూపుతో 2017లో పెద్దపల్లిని జిల్లాగా ఏర్పాటు చేశారు. మేజర్ పంచాయతీగా �
ట్యాంక్ బండ్ అనగానే మనకు గుర్తుకు వచ్చేది హైదరాబాద్.. నీటి మధ్యలోని బుద్ధుడి విగ్రహం. అదే తరహాలో ఆర్మూర్ ప్రజలకు స్వల్ప కాలంలోనే మూడు మినీ ట్యాంక్ బండ్లు ప్రజలకు చేరువకానున్నాయి. ఆర్మూర్ ఎమ్మెల్య
రాష్ట్ర ప్రభుత్వం చెరువుల సుందరీకరణకు చర్యలు చేపట్టడంతో పీర్జాదిగూడ నగరపాలక సంస్థ పరిధిలోని గూడెం చెరువు (పెద్ద చెరువు) మినీ ట్యాంక్ బండ్లా రూపుదిద్దుకున్నది. సుమారు 28 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువ�
పిల్లలమర్రి గ్రామంలోని సుబ్బ సముద్రం చెరువుపై మినీ ట్యాంక్ బండ్ నిర్మిస్తామని, గ్రామీణ ప్రాంతాల్లోనూ ఆహ్లాదకర వాతావరణం ఏర్పాటు చేయాలనేదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి
సూర్యాపేట (Suryapet) జిల్లా కేంద్రంలోని సద్దుల చెరువును (Saddula Cheruvu) అంతర్జాతీయ స్థాయిలో పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్లు మంత్రి జగదీష్ రెడ్డి (Minister Jagadish Reddy) తెలిపారు. దీనికిగాను ప్రఖ్యాత డిజైనర్లతో ప్రణాళికలు �
వాస్తవాల గురించి పూర్తి విశ్లేష ణ లేకుండా.. సగం సగం తెలుసుకొని అ‘సాక్షి’ కథనాల తో ప్రజలను మభ్యపెడుతూ అభివృద్ధిని నీరుగార్చే ప్ర యత్నం చేస్తున్నది. అభివృద్ధి పనులు చేసే సమయంలో కొన్ని ఇబ్బందులు, కష్టనష్టా�
రామకృష్ణా‘పూర్'.. పట్టణ ప్రాంతానికి సమీపంలో ఉన్నప్పటికీ ఆ ఊరు పూర్తిగా గ్రామీణ నేపథ్యాన్ని కలిగి ఉంటుంది. మందమర్రి మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత ఈ గ్రామాన్ని 6వ వార్డుగా ఏర్పాటు చేసి మున్సిపాలిటీలో విలీన
మహబూబ్నగర్ : వర్షాలు తగ్గిన వెంటనే మహబూబ్నగర్ మినీ ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు. ఆదివారం ట్యాంక్ బండ్, నెక్లెస్ రో�
ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్ టౌన్, జూన్ 17: మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో చేపడుతున్న పర్యాటక పనులను పరుగులు పెట్టించాలని ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ అ
ఖమ్మం : ఖమ్మం నియోజకవర్గంలోని రఘునాథపాలెం మండలం వేపకుంట్ల గ్రామంలో రూ.25 లక్షలతో నిర్మించనున్నమినీ ట్యాంక్ బండ్ నిర్మాణ పనులకు ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణతో కలిసి శంకుస్థాపన చేశారు రవాణా శాఖ మంత్రి
రాచకొండ సీపీ | టర్ నగరంలో వినాయక నిమజ్జనోత్సవాలకు ప్రధాన కేంద్రంగా ఉన్న సరూర్నగర్ మినీ ట్యాంక్బండ్పై ఏర్పాట్లను బుధవారం రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్భగవత్, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి పర్యటి�