MHSRB : ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 433 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రొవిజనల్ మెరిట్ లిస్టును మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు మంగళవారం విడుదల చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా 1,931 మల్టీపర్సప్ హెల్త్ అసిస్టెంట్ (ఎంపీహెచ్ఏ-ఫీమేల్) పోస్టుల పరీక్ష ఫలితాలను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (ఎంహెచ్ఎస్ఆర్బీ) గురువారం విడుదల చేసింది. �
డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్(డీఎస్హెచ్) పరిధిలోని 692 సివిల్ అసిస్టెంట్ సర్జన్(స్పెషలిస్ట్) పోస్టుల తుది జాబితాను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (ఎంహెచ్ఎస్ఆ�
గ్రేడ్-2 ఫార్మాసిస్ట్ నియామకాలపై సందిగ్ధం నెలకొన్నది. పరీక్ష నిర్వహించి ఈ నెలాఖరుతో ఏడాది కావస్తున్నా వెయిటేజ్ మార్కుల విషయం ఎటూతేలకపోవడం ఆశావహులకు నిరాశ కలిగిస్తున్నది.
ఆరోగ్యశాఖలో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి (Assistant Professor Recruitment) మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (MHSRB) నోటిఫికేషన్ విడుదల చేసింది. రెండు రోజుల క్రితం డెంటల్ అసిస్టెంట్ సర్జన్, స్పీచ్ థె�
Nursing Officers | తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖలోని నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్
MHSRB | రాష్ట్ర ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న 1284 ల్యాబ్ టెక్నిషీయన్స్ గ్రేడ్-II పోస్టులకు ఈ నెల 10వ తేదీన కంప్యూటర్ బేస్డ్ టెస్టు నిర్వహించనున్నారు. ఈ మేరకు తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మె
Health Department | తెలంగాణ ప్రభుత్వం వివిధ ఆసుపత్రులు, విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీపై దృష్టి సారించింది. ప్రతి వర్షాకాలం రాష్ట్రంలో డెంగీ, ఇతర విష జ్వరాలు ప్రబలుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్
Telangana | తెలంగాణలో వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలోని 5,348 పోస్టుల భర్తీకి సర్కార్ పచ్చజెండా ఊపింది. ఈ మేరకు ఈ నెల 16వ తేదీనే ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి జీవో విడుదల చేశారు.
Staff Nurse Jobs | స్టాఫ్ నర్సు పోస్టుల తుది ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 7,094 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక పూర్తయ్యిందని మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (ఎంహెచ్ఎస్సార్బీ) తెలిపింది. ఎంపికైన అ
‘స్టాఫ్నర్స్' అభ్యర్థుల అభ్యంతరాలపై ప్రభుత్వం స్పందించింది. అభ్యర్థుల ఆందోళన నేపథ్యంలో వారి అభ్యంతరాలు నివృత్తి చేయాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహా అధికారులను ఆదేశించారు. దీనికోసం ఈ నె�