పట్టణాలకు వలసలు వెళ్లి న పాలమూరు వాసులు బీఆర్ఎస్ హయాంలో అన్నపూర్ణగా మారిన పాలమూరుకు వాపస్ వచ్చారు. ము ఖ్యంగా ఎంజీకేఎల్ఐ ఆయకట్టులోని 3లక్షల 65వేల ఎకరాలలో అత్యధిక శాతం వరి పంట సాగు అవుతుండేది. ఎల్నినో �
ఎంజీకేఎల్ఐలో భాగంగా నిర్మితమైన జొన్నలబొగుడ రిజర్వాయర్ ప్రధాన కాల్వ లైనింగ్ సీసీ దెబ్బతినడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జొన్నల బొగుడ రిజర్వాయర్ ప్రధాన తూం నుంచి గుడిపల్లి రిజర్వాయర్కు �
వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో.. ఎగువ నుంచి వరద రాకపోవడంతో శ్రీశైలం జలాశయానికి ఆశించిన స్థాయిలో వరద రాలేదని, రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగుచేయాలని నాగర్కర్నూల్ కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ పేర్కొ
మ నిషికైనా, యంత్రానికై నా విశ్రాంతి ఉంటే జీవితకా లం.. వాటి సా మర్థ్యాన్ని కాపాడుకునే అవకాశం ఉంటుంది. కానీ దీర్ఘకాలికంగా.. విశ్రాంతి లేకుండా నడుస్తున్న మహాత్మాగాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ (ఎంజీకేఎల్�
MGKLI | యంజీకేఎల్ఐ మరియు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల ద్వారా జిల్దార్ తిప్ప చెరువుకు సాగునీరు అందించాలని శుక్రవారం ఉదయం ఏడు గంటల ప్రాంతంలో చెరువు వద్ద రైతులు నిరసన తెలిపారు.
రైతాంగానికి అతి ముఖ్యమైన మహాత్మాగాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు గ్రహణం పట్టింది. ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవడంతో కృష్ణా జలాలను ఏపీ తరలించుకుపోతున్నది. పరిస్థితి ఇలాగే కొనసాగితే నెలాఖర
జిల్లాలో ఏ చెరువును చూసినా ఖాళీ కుండల్లా దర్శనమిస్తున్నాయి.. గత పక్షం రోజులకుపైగా జిల్లాలో వర్షాల ప్రభావం కనిపిస్తున్నా వాగులు.. వంకలు పారిన దాఖలాలు లేవు.. నామమాత్రంగా కూడా చెరువుల్లో నీరు చేరకపోవడంతో అన�
ఎంజీకేఎల్ఐ పనులు చేపట్టేందుకు రూ.38 కోట్ల నిధులను సీఎం రేవంత్రెడ్డితో మాట్లాడి విడుదలకు కృషి చేస్తానని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు.
ఎంజీకేఎల్ఐ కాల్వల ద్వారా సాగునీరు ఆగిపోవడంతో కాల్వలకు మరమ్మతులు చేపట్టాలనే డిమాండ్ రైతుల నుంచి ఊపందుకున్నది. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన నాటి నుంచి కేఎల్ఐ ఎత్తిపోతల పథకం నుంచి �
కడుపుతీపి ని మరిచిపోయి తన పిల్లలపైనే కర్కశత్వం చూపింది ఓ కన్నతల్లి. అభం శు భం తెలియని ఆ పసికూనలను అల్లారుముద్దుగా పెంచాల్సిన ఆ తల్లి.. నలుగురు చిన్నారులను కాలువలో విసిరేసి ప్రాణాలను బలిగొన్నది.
నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం శాయిన్పల్లి సమీపంలో నిర్మిస్తున్న మార్కండేయ రిజర్వాయర్ పనులు వేగంగా సాగుతున్నాయని ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన రిజర్వాయర్ �