MGKLI | యంజీకేఎల్ఐ మరియు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల ద్వారా జిల్దార్ తిప్ప చెరువుకు సాగునీరు అందించాలని శుక్రవారం ఉదయం ఏడు గంటల ప్రాంతంలో చెరువు వద్ద రైతులు నిరసన తెలిపారు.
రైతాంగానికి అతి ముఖ్యమైన మహాత్మాగాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు గ్రహణం పట్టింది. ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవడంతో కృష్ణా జలాలను ఏపీ తరలించుకుపోతున్నది. పరిస్థితి ఇలాగే కొనసాగితే నెలాఖర
జిల్లాలో ఏ చెరువును చూసినా ఖాళీ కుండల్లా దర్శనమిస్తున్నాయి.. గత పక్షం రోజులకుపైగా జిల్లాలో వర్షాల ప్రభావం కనిపిస్తున్నా వాగులు.. వంకలు పారిన దాఖలాలు లేవు.. నామమాత్రంగా కూడా చెరువుల్లో నీరు చేరకపోవడంతో అన�
ఎంజీకేఎల్ఐ పనులు చేపట్టేందుకు రూ.38 కోట్ల నిధులను సీఎం రేవంత్రెడ్డితో మాట్లాడి విడుదలకు కృషి చేస్తానని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు.
ఎంజీకేఎల్ఐ కాల్వల ద్వారా సాగునీరు ఆగిపోవడంతో కాల్వలకు మరమ్మతులు చేపట్టాలనే డిమాండ్ రైతుల నుంచి ఊపందుకున్నది. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన నాటి నుంచి కేఎల్ఐ ఎత్తిపోతల పథకం నుంచి �
కడుపుతీపి ని మరిచిపోయి తన పిల్లలపైనే కర్కశత్వం చూపింది ఓ కన్నతల్లి. అభం శు భం తెలియని ఆ పసికూనలను అల్లారుముద్దుగా పెంచాల్సిన ఆ తల్లి.. నలుగురు చిన్నారులను కాలువలో విసిరేసి ప్రాణాలను బలిగొన్నది.
నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం శాయిన్పల్లి సమీపంలో నిర్మిస్తున్న మార్కండేయ రిజర్వాయర్ పనులు వేగంగా సాగుతున్నాయని ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన రిజర్వాయర్ �
ఎంజీకేఎల్ఐ సాగునీరు వచ్చాక గ్రామాల్లో ఎటు చూసినా పచ్చని పం ట పొలాలతో సస్యశ్యామలంగా మారిందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. గురువారం మండలంలోని వెంకటాంపల్లి గ్రామంలో మంత్రి పల�
మహత్మాగాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ (ఎంజీకేఎల్ఐ) ద్వారా సాగునీరు వచ్చాక గ్రామాల్లో ఎటు చూసినా పచ్చని పంట పొలాలతో ప్రకృతి రమణీయంగా కనిపిస్తున్నదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి త�