సంక్రాంతి పండగ నేపథ్యంలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించడంతో నగర ప్రజలు సొంతూళ్లకు ప్రయాణమయ్యారు. ఎంజీబీఎస్, జేబీఎస్, పటాన్చెరువు, మియాపూర్, కూకట్పల్లి, ఎల్బీనగర్, ఉప్పల్ వంటి ప్రాంతాల్లో ప్రయ�
Hyderabad | ఓ మహిళ 16 తులాల బంగారాన్ని ఆటోలో మరిచిపోయారు. బంగారం మిస్ అయిన విషయాన్ని గ్రహించిన మహిళ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు గంటల వ్యవధిలోనే గుర్తించి, రికవరీ చేశారు.
రాఖీ పౌర్ణమి సందర్భంగా టీఎస్ఆర్టీసీ మహిళా ప్రయాణికుల కోసం ఏర్పాటుచేసిన లక్కీడ్రాలో విజేతలైన వారికి ఈ నెల 8న హైదరాబాద్లో బహుమతులను ప్రదానం చేయనున్నారు. రాష్ట్రంంలోని 11 రీజియన్ కేంద్రాల్లో మంగళవారం ల�
రాష్ట్ర రాజధానిలోని పాతబస్తీ ప్రాంతంలో మెట్రో రైలు మార్గం నిర్మాణానికి హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ సంస్థ కసరత్తు ప్రారంభించింది. మొదటి దశ మెట్రో రైలు ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన కారిడార్-2 పను�
: సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త అందించింది. ఊళ్లకు వెళ్లి తిరిగివచ్చే ప్రయాణికులు రానుపోను టికెట్లు ముందుగానే బుక్ చేసుకొంటే రిటర్న్ జర్నీ టికెట్పై 10 శాతం రాయితీని అ�
సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రయాణికుల సౌకర్యార్థం ఈ యేడాది 4,233 అదనపు బస్సులను నడుపుతున్నట్లు రంగారెడ్డి రీజియన్ రీజనల్ మేనేజర్ ఏ శ్రీధర్ శనివారం తెలిపారు. ఎంజీబీఎస్లో సంక్రాంతి సందర్భంగా ట
హైదరాబాద్ : ఎంజీబీఎస్లో కిడ్నాప్ అయిన బాలుడు సురక్షితంగా తల్లిదండ్రుల చెంతకు చేరాడు. సోమవారం రాత్రి ఎంజీబీఎస్ బస్టాండ్లో నవీన్(4) అనే బాలుడు కిడ్నాప్కు గురయ్యాడు. నిన్న రాత్రి సీబీఎస్ వద్ద న�
ఆర్టీసీలో ఇటీవల చేపడుతున్న పలు సంస్కరణల్లో భాగంగా మహాత్మాగాంధీ బస్స్టేషన్ (ఇమ్లిబన్)లో కొత్త సదుపాయాన్ని కల్పించారు. వృద్ధులు, వికలాంగులు, మహిళలు, చిన్నారుల సౌకర్యార్థం బస్ స్టేషన్ ప్రవేశం వద్ద ఉన�
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎంజీబీఎస్లోని కార్గో, కొరియర్ పార్సిల్ కౌంటర్లో మిగిలిపోయిన వస్తువులకు ఈనెల 19న వేలం పాట నిర్వహిస్తున్నట్లు ఎంజీబీఎస్ కస్టమర్ రిలేషన్ మేనేజర్ విష్ణువర్ధన్ ర
సుల్తాన్బజార్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నేతృత్వంలో ఈ నెల 16 నుండి మేడా రం జాతరకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు రంగారెడ్డి రీజియన్ రీజ నల్ మేనేజర్ బి వరప్రసా ద్ పేర్కొన్నారు.ఇప్పట