హైదరాబాద్ : ఎంజీబీఎస్లో కిడ్నాప్ అయిన బాలుడు సురక్షితంగా తల్లిదండ్రుల చెంతకు చేరాడు. సోమవారం రాత్రి ఎంజీబీఎస్ బస్టాండ్లో నవీన్(4) అనే బాలుడు కిడ్నాప్కు గురయ్యాడు. నిన్న రాత్రి సీబీఎస్ వద్ద న�
ఆర్టీసీలో ఇటీవల చేపడుతున్న పలు సంస్కరణల్లో భాగంగా మహాత్మాగాంధీ బస్స్టేషన్ (ఇమ్లిబన్)లో కొత్త సదుపాయాన్ని కల్పించారు. వృద్ధులు, వికలాంగులు, మహిళలు, చిన్నారుల సౌకర్యార్థం బస్ స్టేషన్ ప్రవేశం వద్ద ఉన�
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎంజీబీఎస్లోని కార్గో, కొరియర్ పార్సిల్ కౌంటర్లో మిగిలిపోయిన వస్తువులకు ఈనెల 19న వేలం పాట నిర్వహిస్తున్నట్లు ఎంజీబీఎస్ కస్టమర్ రిలేషన్ మేనేజర్ విష్ణువర్ధన్ ర
సుల్తాన్బజార్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నేతృత్వంలో ఈ నెల 16 నుండి మేడా రం జాతరకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు రంగారెడ్డి రీజియన్ రీజ నల్ మేనేజర్ బి వరప్రసా ద్ పేర్కొన్నారు.ఇప్పట
సుల్తాన్బజార్ : ప్రయాణీకులను తమ గమ్య స్థానాలకు క్షేమంగా చేర వేయడంతో పాటు రద్దీకి అణుగుణంగా నూతన సర్వీస్ బస్సులను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు బర్కత్పురా డిపో మేనేజర్ వెంకట్రెడ్డి అన్నారు. డిపో
సుల్తాన్బజార్ : ప్రయాణీకులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చుతున్న టీఎస్ఆర్టీసీని మరింత అభివృధ్ది పరిచేందుకు కృషి చేస్తానని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ అన్నారు. ఈ మేరకు మహాత్మాగాంధీ బస్ స్టేషన్�
పెరిగిన ప్రయాణికుల రద్దీ | కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం రేపటి నుంచి 10 రోజులపాటు లాక్డౌన్ విధించడంతో చాలామంది స్వగ్రామాలకు ప్రయాణమయ్యారు. దీంతో నగరంలోని ప్రధాన బస్టాండ్లో ప్రయాణికుల రద్దీ పెరిగి�
కరోనా వ్యాప్తి నేపధ్యంలో కరోనా కట్టడికి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రంగారెడ్డి రీజియన్ పరిధిలో అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.నగరంలోని పలు ప్రాంతా లతో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు,ఇతర