సుల్తాన్బజార్ : ప్రయాణీకులను తమ గమ్య స్థానాలకు క్షేమంగా చేర వేయడంతో పాటు రద్దీకి అణుగుణంగా నూతన సర్వీస్ బస్సులను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు బర్కత్పురా డిపో మేనేజర్ వెంకట్రెడ్డి అన్నారు. డిపో
సుల్తాన్బజార్ : ప్రయాణీకులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చుతున్న టీఎస్ఆర్టీసీని మరింత అభివృధ్ది పరిచేందుకు కృషి చేస్తానని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ అన్నారు. ఈ మేరకు మహాత్మాగాంధీ బస్ స్టేషన్�
పెరిగిన ప్రయాణికుల రద్దీ | కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం రేపటి నుంచి 10 రోజులపాటు లాక్డౌన్ విధించడంతో చాలామంది స్వగ్రామాలకు ప్రయాణమయ్యారు. దీంతో నగరంలోని ప్రధాన బస్టాండ్లో ప్రయాణికుల రద్దీ పెరిగి�
కరోనా వ్యాప్తి నేపధ్యంలో కరోనా కట్టడికి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రంగారెడ్డి రీజియన్ పరిధిలో అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.నగరంలోని పలు ప్రాంతా లతో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు,ఇతర