HMRL | హైదరాబాద్ మెట్రో రైళ్లు ఒకే పట్టాలపైకి వస్తే ఎలాంటి ప్రమాదం జరుగుతుంది...ఇప్పుడు ఇదే అంశం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల జరిగిన సంఘటనలో రెండు రైళ్లు ఒకే పట్టాలపైకి వచ్చిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్�
2031 లక్ష్యంగా సిటీలో చేపట్టిన కాంప్రహెన్సివ్ ట్రాన్స్పోర్టు స్టడీ సూచనలు అమల్లోకి తీసుకొస్తే నగరంలో ట్రాఫిక్ సమస్యలు తీరే అవకాశముంటుంది. ఇప్పటికే మెట్రో రైళ్లతో వేగంగా ప్రయాణించే వెసులుబాటు దొరికి�
రోజురోజుకూ ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్నా మెట్రో సర్వీసులను పెంచేందుకు మాత్రం ఎల్అండ్టీ ససేమిరా అంటున్నది. అందుబాటులో ఉన్న మెట్రో కోచ్లతోనే నెట్టుకు వస్తున్నది తప్ప, కొత్త కోచ్లను తీసుకువచ్చేందుక
ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ను లక్ష్యంగా చేసుకుని ఢిల్లీ మెట్రో రైళ్లు, స్టేషన్లలో కొన్ని హెచ్చరికలు, నినాదాలను రాశారు. దీనిపై ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) ఫిర్యాదు మేరక�
Metro Trains | ఉప్పల్ స్టేడియం వేదికగా ఇవాళ న సన్ రైజర్స్ హైదరాబాద్ - రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. గురువారం రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
Metro Trains | ఉప్పల్ స్టేడియం వేదికగా ఈ నెల 25న రాయల్ చాలెంజర్ బెంగళూరు – సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా ఉప్పల్ మార్గంలో మెట్రో రైలు(Metro Rail) సమయం పొడిగించారు.
అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మంగళవారం మండల అభివృద్ధి పనులపై మండల అధికారులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులతో మీర
దేశంలోనే నంబర్ వన్ ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఎమ్మెల్యే, బీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్ అన్నారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుక�
Delhi floods | దేశ రాజధాని నీటమునిగింది. యమునా నది (Yamuna river) ఉధృతి ఇంకా తగ్గకపోవడంతో ఢిల్లీలో (Delhi) ఎక్కడ చూసినా నీళ్లే కనిపిస్తున్నాయి. మంచినీటి శుద్ధి ప్లాంట్లను (Water treatment plants) మూసివేయడంతో హస్తినలో ప్రజలు తాగునీటికి ఇబ్బ�
ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనుల కారణంగా జేబీఎస్ - ఎంజీబీఎస్ మార్గంలో మెట్రో రైళ్ల రాకపోకల సమయాలను ఇటీవల కుదించిన విషయం తెలిసిందే.
గత నాలుగు దశాబ్దాలుగా కేంద్రంతోపాటు పలు రాష్ట్ర ప్రభుత్వాలు మందకొడిగా వ్యవహరిస్తున్నాయి. దేశంలో సరిపడా రవాణా సౌకర్యం లేక 2050 నాటికి పెరిగే పట్టణ జనాభా 50 శాతం దుర్భర పరిస్థితుల్లోకి వెళ్లే అవకాశం ఉన్నది.