అగ్ర హీరో చిరంజీవి కీర్తి కిరీటంలోకి మరో కలికితురాయి చేరింది. యు.కె.పార్లమెంట్లో గౌరవ పురస్కారాన్ని ఆయన అందుకోనున్నారు. ఈ విషయాన్ని శుక్రవారం ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. నాలుగున్నర దశాబ్దాలుగా సినిమా�
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని, నాయకులు, కార్యకర్తలు అంకితభావంతో పనిచేస్తే గెలుపు మనదేనని బీఆర్ఎస్ పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. గురువారం కన్
పెద్దపల్లి జిల్లాలోని హుస్సేన్మియా వాగుపై పలుచోట్ల కేసీఆర్ సర్కారు చెక్డ్యాంలను నిర్మించింది. గతంలో ఎక్కడికక్కడే నీళ్లు నిండి ఉండడంతో వాగుకు ఇరువైపులా ఉన్న రైతులు మోటర్లు పెట్టుకొని వేలాది ఎకరాలు
MP's Disqualifie | మోదీ ఇంటిపేరు వ్యాఖ్యలకు సంబంధించిన పరువు నష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లోక్సభ సభ్యత్వం కోల్పోయారు. ఈ క్రమంలో ప్రజాప్రాతినిథ్య చట్టం1951పై మరోసారి చర్చ మొదలైంది. చట్టం ఆధారంగా 1988 నుంచి �
కేంద్ర ప్రభుత్వ తీరుపై సీపీఎం సీనియర్ నాయకుడు సీతారాం ఏచూరి తీవ్ర విమర్శలు చేశారు. ఓట్ల కోసం రాష్ట్రాల్లో మత ఘర్షణలు రెచ్చగొట్టడం కేంద్ర ప్రభుత్వ పెద్దలకు అలవాటుగా మారిందని ఆయన మండిపడ్డారు.
త్రిపుర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, రాజ్యసభ సభ్యుడు విప్లవ్ దేవ్కు తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని ఢీకొట్టింది.
అమెరికన్ సమాజానికి భారత సంతతి ప్రజలు అందిస్తున్న సేవలపై ఆ దేశ పార్లమెంట్ సభ్యుడు మెక్ కార్మిక్ (54) ప్రశంసల వర్షం కురిపించారు. అమెరికా జనాభాలో భారత సంతతి ప్రజలు కేవలం 1 శాతంగా ఉన్నప్పటికీ పన్నుల్లో వార�
ఈ ఏడాది జూలైలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో ఎంపీల ఓటు విలువ 708 నుంచి 700కు పడిపోయే అవకాశం ఉన్నది. జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ప్రస్తుతం ఉనికిలో లేకపోవడమే ఇందుకు కారణమని