ఆన్ లైన్ మోసాలపై ప్రతీ ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, యాంటి డ్రగ్స్ పై అవగాహన కలిగి మెదలుకుంటే జీవితాలు బాగుపడుతాయని పెద్దపల్లి షీ టీం మెంబర్ స్నేహలత అన్నారు. పెద్దపెల్లి మండలం పెద్దకల్వలలో గల నోబెల్ హై స్�
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా దేశాలు జరుపుతున్న యుద్ధంను వెంటనే ఆపి శాంతిని నెలకొల్పాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎస్. వీరయ్య డిమాండ్ చేశారు. ఈమేరకు గోదావరిఖనిలోని పార్టీ కార్యాలయం నుంచి సోమవారం చేపట్ట
వచ్చే ఏడాది మార్చి వరకు బాల్య వివాహాల రహిత జిల్లాగా పెద్దపల్లి ప్రకటించాలని, ఆ దిశగా అధికారులు కృషి చేయాలని రాష్ర్ట బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు ఎం చందన సూచించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో బాలల �
మండలంలోని రేకొండ ఎంపీటీసీ చాడ శోభ (63)అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఆసుపత్రిలో గురువారం మృతి చెందారు. చాడ శోభ రేకొండ ఎంపీటీసీగా గెలుపొంది అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. వారి భర్త మాజీ ఎంపీపీ స్వర్గ
కాంగ్రెస్ అత్యున్నత నిర్ణాయక విభాగం పార్టీ వర్కింగ్ కమిటీలో చోటు దక్కడం పట్ల రాజస్ధాన్ కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ (Sachin Pilot) సంతోషం వ్యక్తం చేశారు. పార్టీ సిద్ధాంతాలను అనుసరిస్తూ కాంగ్రెస్ బల�
ఓ వివాదం నేపధ్యంలో పన్నెండు మంది దళిత మహిళలను గృహ నిర్భందం చేసినందుకు కాఫీ ఎస్టేట్ యజమాని, బీజేపీ నేత జగదీష్ గౌడ, ఆయన కుమారుడిపై చిక్మగళూర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
జిల్లాలో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి ఖమ్మంలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర నివాసంలో గురువారం బస చేశారు
తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ సాహిత్య అకాడమీ, తెలంగాణ సరస్వత పరిషత్ సంయుక్తాధ్వర్యంలో కాచిగూడకు చెందిన పండితుడు, కవి, సాహితీవేత్త డాక్టర్ విజయభాస్కర్ హైదరాబాద్
పుడమి రక్షణ కోసం అమెరికా ముందడుగు వేసింది. 2030 నాటికి భూమిపై ఉన్న 30% భూమిని, సముద్రాన్ని కాపాడే లక్ష్యంగా ఏర్పాటైన హై యాంబిషన్ కొయిలేషన్(హెచ్ఏసీ)లో చేరనున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే 90కి పైగా దేశాలు ఇంద�
పోలీసులకు చిక్కిన మావో ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు | ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో మావోయిస్టులకు ఎదురుదెబ్బ తగిలింది. ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు దుబాసి శంకర్ అలియాస్ పెద్ద మహేందర్ అలియాస�