ఈకామర్స్ సంస్ధ మీషో ఉద్యోగులకు బంపర్ బొనాంజా ప్రకటించింది. ఉద్యోగులు మానసికంగా ఉల్లాసంగా ఉండేందుకు పని నుంచి పూర్తి విరామం ఇస్తూ 11 రోజులు ఎంజాయ్ చేసే వెసులుబాటు కల్పించింది.
ప్రపంచ క్రికెట్లో ‘దాదా’గా వెలుగొందిన ప్లేయర్ సౌరవ్ గంగూలీ. ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న గంగూలీ.. తాజాగా ఫేస్బుక్లో షేర్ చేసిన ఒక పోస్టు తెగ వైరల్ అయింది. దానిలో తను చేసిన పొరపాటు గుర్తించిన దా�
సైబర్ కేటుగాళ్లు సరికొత్త మోసానికి తెరతీశారు. ఇటీవల ఆన్లైన్లో దుస్తులు, నిత్యావసర వస్తువుల కొనుగోళ్లు పెరిగాయి. దీన్ని ఆసరాగా చేసుకొని ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్ ‘మీషో’ పేరిట నేరాలకు పాల్పడుతున�
దేశంలో అత్యధిక వృద్ధిని నమోదు చేసుకుంటున్న ఇంటర్నెట్ కామర్స్ కంపెనీ మీషో..తన ప్లాట్ఫాంలో 6 లక్షల సెల్లర్లు నమోదు చేసుకున్నట్లు తెలిపింది. ఏప్రిల్ 2021 నుంచి ఇప్పటి వరకు ఏడు రెట్లు పెరిగినట్లు తెలిపింద�
వేగంగా విస్తరిస్తున్న ఈ కామర్స్ సంస్థ మీ షో హైదరాబాద్ కేంద్రంగా పనిచేసేందుకు అంగీకరించింది. త్వరలోనే తెలంగాణ సర్కారుతో కలిసి పనిచేయనుంది. తెలంగాణలోని టైర్ -II పట్టణాల్లో రిటైల్ విక్రేతలతో స�