ఆన్లైన్ కేంద్రంగా చైనా మాంజా విక్రయిస్తున్న అమెజాన్, మీషో, పతంగ్ డోరీ వంటి ఈ-కామర్స్ ప్లాట్ఫాం సంస్థలపై కఠినచర్యలు తీసుకోవాలని న్యాయవాది రామారావు ఇమ్మానేని ఎన్హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేశారు.
ఈ ఏడాది భారతీయ స్టార్టప్లకు ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)లు కలిసొచ్చాయి. దీంతో చాలాకాలం తర్వాత మళ్లీ 2025లో స్టార్టప్లలోకి నిధులు పోటెత్తినైట్టెంది. లెన్స్కార్ట్, గ్రో, మీషో, ఫిజిక్స్వాలా తదితర 18 స్�
మీషో ఐపీవోకి కొనుగోలుదారుల నుంచి విశేష స్పందన లభించింది. సంస్థ జారీ చేసినదానికంటే 79 రెట్ల అధిక బిడ్డింగ్లు దాఖలయ్యాయి. రూ.5,421 కోట్ల నిధుల సేకరణకు సంబంధించి 27,79,38,446 షేర్లను జారీ చేయగా.. 21,96,29,80,575 షేర్ల బిడ్డింగ్�
Meesho | ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ మీషో ఉద్యోగలుకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. తొమ్మిదిరోజుల పాటు వేతనంతో కూడిన సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఏ పని లేకుండా సెలవులను ఎంజాయ్ చేయవచ్చని చెప్పింది.
ప్రస్తుత పండుగ సీజన్లో మరో ఈ-కామర్స్ సంస్థ మీషో భారీ స్థాయిలో ఉద్యోగులను నియమించుకోవడానికి సిద్ధమైంది. విక్రయదారులు, లాజిస్టిక్ సేవల పరిధిలో 8.5 లక్షల మంది సీజనల్ సిబ్బందిని రిక్రూట్ చేసుకోనున్నట్ల
రాష్ట్రంలోని చిన్న వ్యాపారులకు ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ మీషో పెద్ద ప్రయోజనాన్నే అందిస్తున్నది. తెలంగాణలోని దాదాపు 17వేల వ్యాపారులు మీషోలో నమోదు చేసుకున్నట్టు గురువారం ఆ సంస్థ తెలియజేసింది.
వ్యయ నియంత్రణలో భాగంగా ఉద్యోగులకు లేఆఫ్లు ప్రకటిస్తున్న కంపెనీల జాబితాలో ఈకామర్స్ సంస్థ మీషో కూడా చేరింది. ఖర్చు తగ్గించుకునేందుకు, లాభాలను సాధించడానికి గానూ 251 మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు ఈ సంస
Meesho Lay Off | సాఫ్ట్బ్యాంక్ మద్దతు ఉన్న ఈ-కామర్స్ యూనికార్న్ మీషో (Meesho) మరోసారి ఉద్యోగులకు షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. కంపెనీలో పనిచేస్తున్న 251 మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది.
ఈకామర్స్ సంస్ధ మీషో ఉద్యోగులకు బంపర్ బొనాంజా ప్రకటించింది. ఉద్యోగులు మానసికంగా ఉల్లాసంగా ఉండేందుకు పని నుంచి పూర్తి విరామం ఇస్తూ 11 రోజులు ఎంజాయ్ చేసే వెసులుబాటు కల్పించింది.
ప్రపంచ క్రికెట్లో ‘దాదా’గా వెలుగొందిన ప్లేయర్ సౌరవ్ గంగూలీ. ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న గంగూలీ.. తాజాగా ఫేస్బుక్లో షేర్ చేసిన ఒక పోస్టు తెగ వైరల్ అయింది. దానిలో తను చేసిన పొరపాటు గుర్తించిన దా�