వచ్చే నెల 2వ తేదీ లోపు కాళేశ్వరం పరిధిలోని జలాశయాల్లో నీటిని నింపాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే 50 వేల మంది రైతులతో వచ్చి తామే పంప్హౌస్లు ఆ�
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన రెండో రోజు కొనసాగుతున్నది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) నేతృత్వంలో హైదరాబాద్ నుంచి బయల్దేరిన ప్రజా ప్రతినిధుల బృందం.. గురు�
BRS Leaders | గోదావరిలో నీటి ప్రవాహం ఉన్నా రైతులకు సాగునీటిని అందివ్వటంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందనే అంశాన్ని ప్రజలకు తెలియజేసేందుకు, సర్కారుపై ఒత్తిడి తెచ్చేందుకు బీఆర్ఎస్ మేడిగడ్డ బాట పట్టనున్నది.
మేడిగడ్డ బరాజ్ మరమ్మతులు, పరీక్షలు, కమిషన్ విచారణ తదితర అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సమీక్షించారు. ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి, నీటి పారుదల శాఖ కా
KTR | కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనానికి మేడిగడ్డ బ్యారేజీనే సాక్ష్యమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. మేడిగడ్డను త్వరలో సందర్శిస్తాం.. విజువల్స్ తీసుకు వచ్చి ప్రజలకు వివరం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డ (లక్ష్మీ) బరాజ్కు వరద ప్రవాహం కొనసాగుతున్నది. 16.17 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యం కలిగిన బరాజ్కు ఆదివారం ఇన్ఫ్లో 41,200 క్యూసెక్కులు కాగా, 8 బ్లాక్లలో�
ప్రభుత్వం బేషజాలకు పోకుండా కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటిని తీసుకొచ్చి చెరువులు, కుంటలు నింపాలని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) డిమాండ్ చేశారు. మేడిగడ్డ వద్ద 40 వేల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తున్నదని చెప�
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్పల్లి గ్రామంలోని లక్ష్మి (మేడిగడ్డ) బరాజ్కు వరద ప్రవాహం పెరుగుతున్నది. శనివారం ఇన్ఫ్లో 12 వేల క్యూసెక్కులు ఉండగా, ఆదివారం 12,500 క్యూసెక్కులకు పెరిగింది.
తమ విచారణకు హాజరైన అధికారులతో.. వారిచ్చే సమాధానాలను, వారికి తెలిసిన అంశాలను అఫిడవిట్ రూపంలో ఇవ్వాలని ఆదేశించామని కాశేశ్వరంపై ఏర్పాటుచేసిన న్యాయ విచారణ కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ తెలిపారు. తప�
తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మించి తీరుతామని, ఇందుకు అవసరమైన వనరులను సమకూర్చుకుంటామని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి స్పష్టంచేశారు. శుక్రవారం ఆయన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన సుంద�
Medigadda | జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్పల్లి గ్రామంలో ఉన్న మేడిగడ్డ (లక్ష్మి )బరాజ్లోని(Medigadda) ఏడో బ్లాక్లో 18, 19 పియర్ల వద్ద ఇటీవల చేపట్టిన గ్రౌటింగ్ పనులు (Grouting works) కొనసాగుతున్నాయి.