TREA : కేంద్ర జల సంఘం (CWC) తాజా వివరాల ప్రకారం.. జూలై ప్రారంభానికి తెలంగాణ జలాశయాల నిల్వ సాధారణ స్థాయి కంటే 16-46 శాతం తక్కువగా ఉందిని టీఆర్ఈఏ పేర్కొంది.
Medigadda Barrage | జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం అంబటిపల్లి గ్రామంలో ఉన్న కాలేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ (లక్ష్మి ) బరాజ్ కు వరద పోటెత్తుతుంది.
మేడిగడ్డ బరాజ్ పునరుద్ధరణ పనులకు మరో ఏడాది గడువు పెట్టారు భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి. వచ్చే ఏడాది వర్షాకాలం ప్రారంభంలో ఉపయోగంలోకి తీసుకొస్తామని స్పష్టంచేశారు. బుధవారం జయశంకర్ భ�
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్లను మరమ్మతు చేస్తున్నామంటూ రేవంత్రెడ్డి సర్కార్ చేస్తున్న హడావుడికి, క్షేత్రస్థాయి పరిస్థితులకు ఎక్కడా పొంతన లేదు. ఇప్పటివరకు బరాజ్�
ఎట్టకేలకు కాళేశ్వరం ప్రాజెక్టుకు మరమ్మతులు చేయించి తెలంగాణ రైతాంగానికి సాగునీరు అందిస్తామని మేడిగడ్డ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. రెండున్నరేండ్లుగా ప్రాజెక్టును పడావు పెట్టిన ము
‘కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్ల పునరుద్ధరణ పనులకు సంబంధించి ప్రత్యేకంగా మరోసారి ఒప్పందాలు చేసుకోవాల్సిందే. ఆ తర్వాతే పనులపై ముందుకెళ్తాం’ అని రాష్ట్ర ప్రభుత్వానికి �
రాష్ట్రంలో ప్రధాన ప్రాజెక్టుల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఇరిగేషన్ అధికారులను నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆదేశించారు. సచివాలయంలో బుధవారం ప్రాజెక్టుల వారీగా ప నుల పురోగతిని సమీక్షి
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం, నిర్వహణ అంశాలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్దన్న గత ఉత్తర్వులను హైకోర్టు సోమవారం మరోసారి పొడిగించింది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం సూరారం ప్రభుత్వ ప్రాథమిక , ఉన్నత పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు శనివారం మేడిగడ్డ బరాజ్కు వెళ్లారు. హెచ్ఎంలు ఎర్రయ్య, పురుషోత్తంరెడ్డి ఆధ్వర్యంలో విద్యార
కాళేశ్వరం బరాజ్లను పునరుద్ధరిస్తామని రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి స్పష్టంచేశారు. కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బరాజ్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్య జాబితా