‘రెండేళ్లుగా ఆర్అండ్బీ మంత్రి పదవి వెలగబెడుతున్న కోమటిరెడ్డి వెంకట్రెడ్డి చేసిందేమీలేదు.. కొత్తగా ఒక్క రోడ్డేసిందీ లేదు.. గుంత పూడ్చిందీలేదు.. ఒక్క ఇటుక పేర్చిందీలేదు.. కానీ గప్పాలు కొడుతూ కోతలరెడ్డి
హైడ్రాతో పాటు అస్తవ్యవస్థ విధానాలతో రాష్ట్ర రియల్ రంగాన్ని దెబ్బతీసిన సర్కారు ఇప్పుడు మరో పిడుగు వేసింది. త్వరలోనే రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచేందుకు సిద్ధమవుతున్నది.
కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లు ల చెల్లింపుల కోసం మంత్రులు 20% కమీషన్ తీసుకుంటున్నారనే ఆరోపణలను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఖండించకపోవడం చర్చనీయాంశంగా మారింది.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం చట్టం తెచ్చి వెంటనే నోటిఫికేషన్ ఇచ్చి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.
రాష్ట్ర మంత్రుల మధ్య ఎలాంటి విభేదాలు లేవని, సమష్ఠిగా ప్రభుత్వ నిర్ణయాలు తీసుకుంటున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. హైదరాబాద్ గాంధీభవన్లో బుధవారం ఆయన మీడియాతో చిట్చాట్ నిర్వహించా రు.
ప్రతిపక్షాలను తిట్టడంతో ఉన్న శ్రద్ధ సీఎం రేవంత్, మంత్రులకు ధాన్యం కొనుగోలులో లేదని ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి అన్నారు. శనివారం మెదక్లోని బీఆర్ఎస్ కార్యాలయంలో జర్నలిస్టులతో ఆయన చిట్చాట్ నిర్వ�
ఫిరాయింపులకు పార్టీ వ్యతిరేకమైనా తప్పడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ పేర్కొన్నారు. ఆత్మరక్షణ కోసం ఎదు రు కాల్పులు చేయడంలో తప్పులేదని స్పష్టం చేశారు.