మెదక్ పార్లమెంట్ పరిధిలో పోలింగ్ సోమవారం సాయంత్రం 6 గంటలకు ముగిసింది. అయితే సాయంత్రం 5 గంటల వరకు 71.33శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఆ తర్వాత క్యూలో ఉన్నవారికి ఓటుహక్కును కల్పించారు.
మెదక్ పార్లమెంట్ పరిధిలో పోలింగ్కు యంత్రంగం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. మెదక్ పార్లమెంట్ పరిధిలో మొత్తం 18,28,210 మంది ఓటర్లున్నారు. ఇందులో 9,25,891 మంది మహిళలు, 8,92,656 మంది పురుషులు, ఇతరులు 209 మంది ఉన్నారు.
మెదక్ పార్లమెంట్ పరిధిలో పోలింగ్కు సర్వం సిద్ధమైంది. పార్లమెంట్ ఎన్నికలకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మెదక్ పార్లమెంట్లో పురుషుల కంటే మహి ళ ఓటర్లే అధికంగా ఉన్నట్లు ఎన్నికల అ�
మెదక్ ఎంపీ స్థానానికి 54 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. అందులో 53 మంది నామినేషన్లు సరిగా ఉన్నాయి. ఒక నామినేషన్ తిరస్కరించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సాధారణ ఎన్నికల పరిశీలకులు, ఆయా పార్టీలు,
మెదక్ పార్లమెంట్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి భారీ మెజార్టీతో గెలవాలని మహారాష్ట్ర సోలాపూర్లోని తుల్జాపూర్ తుల్జాభవానీ మాతకు బీఆర్ఎస్ నాయకులు ముడుపు కట్టారు. బుధవారం శ్రీరామ నవమి సందర్భంగా ప్రత్య�
Telangana | పార్లమెంట్ ఎన్నికల వేళ సంగారెడ్డి జిల్లాలో బీజేపీ అంతర్గత సమస్యలతో సతమవుతున్నది. కీలకమైన ఈ ఎన్నికల వేళ ఆ పార్టీ ముఖ్యనేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. గ్రూపు రాజకీయాలు కమలం పార్టీని తీవ్రంగా కలవ
అధికార కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థిని ఎట్టకేలకు ప్రకటించింది. పార్టీ అభ్యర్థిగా ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన నీలం మధును ప్రకటించడంతో ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి తారాస్
మెదక్ పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ దిగ్గజ నేతలు బరిలో నిలిచి గెలిచిన చరిత్ర ఉంది. కాంగ్రెస్ను అన్నీతానై శాసించిన ఇందిరాగాంధీ మెదక్ నుంచి ఎంపీగా గెలిచి ఏకంగా ప్రధానమంత్రి అయ్యారు.
మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో కాషాయజెండాను ఎగురవేస్తామని బీజేపీ అభ్యర్థి రఘునందన్రావు ధీమా వ్యక్తం చేశారు.శనివారం సిద్దిపేట జిల్లా మర్కూక్ మండల కేంద్రంలోని రంగనాయక దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశ�
మెదక్ పార్లమెంట్ స్థానంలో భారీ మెజార్టీతో విజయం సాధించి అధినేత కేసీఆర్కు కానుక ఇద్దామని అభ్యర్థి వెంకట్రామిరెడ్డి అన్నారు. శనివారం రామాయంపేటలోని బీఆర్ఎస్ క్యాంపు కార్యాలయంలో స్థానిక నాయకులతో కల
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మెదక్ ఎంపీ స్థానానికి అభ్యర్థిగా సిద్దిపేట మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డిని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. మెదక్ స్థానాన్ని కైవసం చేసుకోవడాన