మెదక్ ఎంపీ స్థానానికి 54 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. అందులో 53 మంది నామినేషన్లు సరిగా ఉన్నాయి. ఒక నామినేషన్ తిరస్కరించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సాధారణ ఎన్నికల పరిశీలకులు, ఆయా పార్టీలు,
ప్రజలకు హామీలిచ్చి మాట తప్పిన పార్టీలు కావాలా, ఇచ్చిన హామీలతోపాటు ఇవ్వని హామీలు నెరవేర్చిన బీఆర్ఎస్ కావాలా తేల్చుకోవాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు.
మెదక్ పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ దిగ్గజ నేతలు బరిలో నిలిచి గెలిచిన చరిత్ర ఉంది. కాంగ్రెస్ను అన్నీతానై శాసించిన ఇందిరాగాంధీ మెదక్ నుంచి ఎంపీగా గెలిచి ఏకంగా ప్రధానమంత్రి అయ్యారు.
మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని ఆదివారం బీఆర్ఎస్ మండల నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నర్సింహారెడ్డి, కొండపోచమ్మ ఆలయ కమిటీ మాజీ చైర్మన్ ఉపేందర్రెడ�
రైతులకు సాగునీళ్లు ఇవ్వని కాంగ్రెస్కు, మతం పేరుతో ప్రజల మధ్యన విద్వేషాలు రగిలిస్తున్న బీజేపీకి ఎంపీ ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కు లేదని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి విమర్శించారు.
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మెదక్ ఎంపీ స్థానానికి అభ్యర్థిగా సిద్దిపేట మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డిని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. మెదక్ స్థానాన్ని కైవసం చేసుకోవడాన