అమ్మవారికి బోనం తీసుకువస్తున్న భక్తులు జనసంద్రంగా మారిన ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయం ఏడుపాయల వనదుర్గామాత ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఆదివారం అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చి మొక్కులు
బిందు సేద్యంతో సేంద్రియ పంట ఎకరం నీటితో 3 ఎకరాల్లో సాగు తెలంగాణ అన్నదాతలు ఆధునిక వ్యవసాయం వైపు అడుగులు వేస్తున్నారు. మూస పద్ధతులకు స్వస్తి పలికి యంత్రాలను వినియోగిస్తూ పంటలను సాగు చేస్తున్నారు. మార్కెట్
లోకం తెలియనివారికి ప్రాణగండాలు నేల రాలుతున్న పసిమొగ్గలు..! మానసిక ఒత్తిళ్లలో తల్లిదండ్రులు క్షణికావేశంలో పిల్లలు సహా ఆత్మహత్యలు ఆలోచనా విధానం మారాలంటున్న నిపుణులు ఉమ్మడి మెదక్ డెస్క్, డిసెంబర్ 4: తల్
వనంలా వ్యవసాయ క్షేత్రం పండ్లు, పూల మొక్కల పెంపకం పలు జిల్లాల్లో తోటల పెంపకానికి ఆధ్యుడు మొక్కల పెంపకమే వ్యాపకం వందల మొక్కలకు ప్రాణం పోస్తున్న వనరక్షకుడు పచ్చదనం అంటే ఆయనకు ప్రాణం. ఆ పచ్చదనాన్ని పెంచేందు
ఆకట్టుకునే విధంగా నిర్మాణాలు ప్రకృతి చెంతనే జీవనం ఇంటి అవసరాలకు కూరగాయల సాగు పల్లె వాతావరణంలో జీవించేందుకు ఆసక్తి చూపుతున్న ప్రజలు కరోనా కాలం నుంచి మారుతున్న జీవన విధానం పెరుగుతున్న ఫాంహౌస్ విధానంపై
కరెంటు షాక్తో చిన్నారి హత్య.. అనంతరం పురుగుల మందు తాగిన తండ్రి వెంకట్రావుపేటలో విషాదం తొగుట, డిసెంబర్ 3 : ఏడాది వయస్సున్న కూతురిని కరెంట్ షాక్తో కడతేర్చాడు ఓ తండ్రి. అనుమానం అనే భూతం ఆవహించి కర్కశత్వం�
సౌత్ జోన్ స్థాయిలో 27వ ర్యాంకు మెదక్ మున్సిపాలిటీ, డిసెంబర్ 3 : కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా గల నగరాలు, పట్టణాల్లో స్వచ్ఛతే లక్ష్యంగా అమలు చేస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్లో మెదక్ మున్సిపాలిటీ రాష్ట్ర�
నర్సాపూర్ జూనియర్ సివిల్ జడ్జి అనిత నర్సాపూర్,డిసెంబర్ 3: దివ్యాంగులను అన్ని రంగాల్లో ప్రోత్సహించాలని నర్సాపూర్ జూనియర్ సివిల్ జడ్జి అనిత అన్నారు. శుక్రవారం పట్టణంలో మండల మానవ వనరుల కేంద్రం ఆవర�
బ్రిటిష్ డిప్యూటీ కమిషనర్లు ఆండ్రూ ఫ్లెమింగ్, డెవిస్ భారతీనగర్లో పర్యటన మహిళా సంఘాలతో సమావేశం, వారి ఉత్పత్తుల పరిశీలన రామచంద్రాపురం, డిసెంబర్ 3 : మహిళలు అన్నిరంగాల్లో రాణించాలని, చాలా రంగాల్లో మహిళ�
కర్ణాటక బీసీ కమిషన్ చైర్మన్ కితాబు వర్గల్ మహాత్మాజ్యోతిరావు పూలేబాలికలను సందర్శించిన కర్ణాటక, తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్లు వర్గల్, డిసెంబర్ 3 : దేశంలోని ఇతర రాష్ర్టాల కంటే తెలంగాణలో నిర్వహిస్తున�
మెదక్ జిల్లాలో 3, సంగారెడ్డిలో 4, సిద్దిపేటలో 2 పోలింగ్ కేంద్రాలు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ మెదక్ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి హరీశ్ ఎమ్మెల్సీ ఎన్నికలపై పోలింగ్ అధికారులకు శిక్షణ ప�
ఇంతకు ముందు పత్తి, వరి పెడుతుండె.. ఇప్పుడు మిర్చికి పూత, కాత ఇరగకాసింది.. మొక్కలు ఆరోగ్యంగా ఉండడంతో నమ్మకం కలిగింది. నర్సాపూర్ మండలం ఆవంచ గ్రామ రైతు జోగయ్య నర్సాపూర్, డిసెంబర్ 2 : ‘సీఎం సారు వరి కాకుండా వేర�
చుక్క నీటికి చక్కటి ఫలితం సేంద్రియ వ్యవసాయానికి ప్రభుత్వం చేయూత బిందు, తుంపర సేద్యంతో నీటి ఆదా వ్యవసాయ పరికరాలతో రైతన్నకు మేలు రైతులు బిందు, తుంపర సేద్యంపై అమితాసక్తి చూపుతున్నారు. గత ప్రభుత్వాలు ఈ సేద్�