BC Fedaration | మారేడ్పల్లి, మే 20: 17 బీసీ కులాలను ఎంబీసీలుగా గుర్తించి వారి విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ అభివృద్ధికి న్యాయం చేయాలని బీసీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బ్లెలాపు దుర్గారావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు చుక్�
రాష్ట్రంలో పంచాయతీల పాలన అధికారులకు అప్పగించకుండా, ప్రస్తుత సర్పంచ్లనే పర్సన్ ఇన్చార్జిలుగా నియమించి కొనసాగించాలని ప్రభుత్వానికి ఎంబీసీ సంఘా ల జాతీయ కన్వీనర్ కొండూ రు సత్యనారాయణ శుక్రవారం ఒక ప్ర�
నాలుగు కార్పొరేషన్లకు చైర్మన్లు, వైస్ చైర్మన్లను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్గా నందికంటి శ్రీధర్, టీఎస్ఆర్టీసీ చైర్మన్గా ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, రైతుబంధు సమితి
నాటి తెలంగాణ సాయుధ పోరాట కాలంలో చిట్యాల (చాకలి) ఐలమ్మ ప్రదర్శించిన ధైర్య సాహసాలు, చైతన్యం నేటి తరానికీ ఎంతో స్ఫూర్తిదాయకమని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు (CM KCR) అన్నారు.
బీసీ కులవృత్తి, చేతివృత్తిదారులకు లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని అందించేందుకు దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ ప్రారంభమైనట్టు బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు.
ఎంబీసీల సంక్షేమానికి తెలంగాణ సర్కారు ఆది నుంచి పెద్దపీట వేస్తున్నదని, తాజాగా సబ్సిడీ రుణాల కోసం ఒక్క ఎంబీసీలకే రూ.300 కోట్లు మంజూరు చేయడం గొప్ప విషయమని ఎంబీసీ సంఘం జాతీయ కన్వీనర్ కొండూరు సత్యనారాయణ హర్షం
తెలంగాణలో అన్ని వర్గాలకు సామాజిక న్యాయం జరుగుతున్నదని బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్రావు పేర్కొన్నారు. కుటుంబం యూనిట్గా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ దేశానికి తెలంగాణ ఆదర్శంగా, ద�
చిక్కడపల్లి : విద్యార్థి దశ నుంచి తెలంగాణ స్వరాష్ట్రం దిశగా జరిగిన ఉద్యమంలో టీఆర్ఎస్వీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ చురుకైన పాత్ర పోషించారని ఎంబీసీ రాష్ట్ర కన్వీనర్ కొండూరు సత్
100% రాయితీతో పథకం.. ఈ కులాన్ని ఎంబీసీలో చేర్చుతాం రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ హామీ హైదరాబాద్, ఆగస్టు 9(నమస్తే తెలంగాణ): సాధ్యమైనంత త్వరలో పూసల సామాజికవర్గం కోసం ప్రత్యేక రాయితీలతో ప�
సీఎం కేసీఆర్ సంతాపం ముషీరాబాద్, జూన్ 7: కోప్రగా ప్రసిద్ధి చెందిన ప్రముఖ జర్నలిస్టు, రచయిత, ఎంబీసీ సిద్ధాంతకర్త, అభ్యుదయవాది కోలపూడి ప్రసాద్ (55) అనారోగ్యంతో మృతిచెందారు. పక్షపాతం కారణంగా మెదడులోని రక్తన
రాజకీయాలంటేనే విమర్శలు, ప్రతి విమర్శలు. మీ పార్టీ కన్నా మా పార్టీనే గొప్పదని పరస్పర వాదనలు తరచూ జరిగేవే. ప్రజా సంక్షేమం కోసం అధికార పార్టీ ఏ పథకం ప్రవేశపెట్టినా ప్రతిపక్షాలు విమర్శిస్తాయి. ప్రతిపక్షాల న�