Ruhani Sharma | చిలసౌ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది రుహానీ శర్మ (Ruhani Sharma). గ్లామరస్ పాత్రలతోపాటు నటనకు ఆస్కారమున్న సినిమాలు చేస్తూ విమర్శకులు ప్రశంసలు అందుకుంటూ టాక్ ఆఫ్ ది టౌన్గా నిలు
దేశంలో కొవిడ్ జేఎన్.1 వేరియంట్ ప్రభలుతుండటంతో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమయింది. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా 60 ఏండ్లు పైబడినవారు, గుండె, కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నవారు, జ్వరం, సర్ది, దగ్గు ఉ�
Singapore | సింగపూర్ ప్రభుత్వం మళ్లీ మాస్క్ను తప్పనిసరి చేసింది. విమానాశ్రయాలకు వచ్చే ప్రయాణికులు మస్ట్గా మాస్క్ను ధరించాలనే నిబంధనను తీసుకొచ్చింది. అంతేకాదు.. ప్రయాణికుల టెంపరేచర్ చెక్ చేసేందుకు థర్మ�
Covishield Vaccine | దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. యాక్టివ్ కేసులు ఆరు నెలల గరిష్ఠానికి చేరుకున్నాయి. దీంతో మళ్లీ ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కొవిషీల్డ్ వ్యాక్సి�
COVID Protection | ఒక మెట్రో రైలులో కొందరు వ్యక్తులు ప్రయాణించారు. వారంతా ముఖానికి మాస్కులు ధరించారు. అయితే ఆ ప్రయాణికుల్లోని ఒక వ్యక్తి కరోనా పట్ల మరింతగా కేర్ తీసుకున్నాడు. ఏకంగా డజనుకుపైగా మాస్కులు ముఖానికి ధరి
ఎవరైనా గట్టిగా ఫోన్ మాట్లాడుతుంటే వినే వారికి చాలా చిరాగ్గా ఉంటుంది. అలానే నలుగురిలో ఫోన్ మాట్లాడాలంటే బయటకు వినిపిస్తుందేమో అనే భయమూ కొందరిలో ఉంటుంది. వీటన్నింటికీ సొల్యూషనే తమ మాస్క్ అంటున్నది ఫ్�
Karnataka | కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మాస్కులను తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. థియేటర్లు, విద్యా సంస్థలు
హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా పూర్తిగా కంట్రోల్లోనే ఉంది.. కానీ పక్క రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నందున ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాల్సిందేనని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాస�
చెన్నై: కరోనా వేళ మాస్క్ తప్పనిసరి. ఈ నిబంధన పాటించని వారికి పోలీసులు జరిమానా కూడా విధిస్తున్న విషయం తెలిసిందే. వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో మాస్క్ ప్రధానమని డబ్ల్యూహెచ్వో కూడా చెప్పిం
Hyderabad | నగరంలో ఒమిక్రాన్ కేసులు నమోదవుతుండటంతో కరోనా నియమాలను మరింత కఠినతరం చేస్తూ వైద్య, ఆరోగ్యశాఖ చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే మాస్కులు ధరించని వారికి వెయ్యిరూపాయల జరిమానా విధించే
నగర రహదారులపై ప్రమాదాలను, మరణాలను తగ్గించేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ద్విచక్ర వాహనంపై వెళ్లే రైడర్తో పాటు వెనుకాల కూర్చొనే వారు కూడా తప్పనిసర