ఉమ్మడి జిల్లాలో త్వ రలో భాజాభజంత్రీలు మోగనున్నాయి. మూడు నె లలుగా మూఢాల కారణంగా శుభకార్యాలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో డిసెంబర్ మొదటివారం నుంచి పెద్ద సంఖ్యలో పెండ్లిళ్లు జరగనున్నాయి.
దేశ జనాభాలో సగం మందికిపైగా.. అంటే సుమారు 67 కోట్ల మందికి పెండ్లి కాలేదట. ఇందులో చిన్న పిల్లలు మొదలు అన్ని రకాల వయసుల వారున్నారు. వివాహం అయినవారిలో పురుషులతో పోల్చితే మహిళలే ఎక్కువగా ఉన్నారట.
మాయమాటలే పెట్టుబడిగా పెండ్లిళ్లు చేసుకొంటాడు.. కట్నకానుకలు చేతికి అందడమే లేటు.. మరో వివాహానికి రెడీ అయిపోతాడు. అలా మొత్తం 13 పెండ్లిళ్లు చేసుకొన్న ఓ ప్రబుద్ధుడి లీలలు వెలుగులోకి వచ్చాయి.
పెండ్లి ముహూర్తాలు మొదలయ్యాయి. శనివారం నుంచి జూన్ 23 వరకు.. మధ్యలో 27 రోజులు వివాహాలకు దివ్యమైన ఘడియలు ఉన్నా యి. దీంతో వధూవరుల ఇండ్లల్లో సందడి షురూ అయ్యింది. పెండ్లికార్డులు, షాపింగ్, జ్యువెలరీ, ఫంక్షన్ హా�
Omicron Effect | మూడో ముప్పు వచ్చేలోగా మూడు ముళ్లు పడాలి’ అన్నది ఇప్పుడు అందరి నోళ్లలోనూ నానుతున్న మాట. ఒమిక్రాన్ రూపంలో కరోనా మూడో ముప్పు పొంచి ఉన్నదన్న వార్తలు పెండ్లీడు పిల్లలకు ఆకస్మిక వివాహ యోగానికి
Afghanistan | ధనవంతుల కుటుంబానికి ఇచ్చి పెండ్లి చేస్తానని మాయమాటలు చెప్పి అమాయకులైన 130 మంది పేద మహిళలను విక్రయించిన ఓ దుండగుడిని అరెస్టు చేసినట్టు తాలిబన్ నేతలు వెల్లడించారు. నిందితుడు మ�
ఇప్పుడు పాకిస్తాన్ మహిళలు సౌదీ అరేబియాకు చెందిన షేక్లను వివాహం చేసుకోలేరు. సౌదీ అరేబియా ప్రభుత్వం ఈ పెండ్లిళ్లపై నిషేధం విధించింది.అలాగే, సౌదీ అరేబియా పౌరులు బంగ్లాదేశ్, చాడ్, మయన్మార్ దేశాలకు చెందిన �