Hyderabad | డబ్బుల కోసం వివాహ వేడుకలో హిజ్రాలు అసభ్యకరంగా ప్రవర్తించి న్యూసెన్స్కు పాల్పడ్డ ఘటన మధురానగర్ పోలీసుస్టేషన్ పరిధిలోని రహ్మత్ నగర్ లో చోటుచేసుకుంది.
Madhya Pradesh | పెళ్లి వేడుక నేపథ్యంలో ఊరేగింపుగా వెళ్తున్న జనాలపైకి ఓ ట్రక్కు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు.
సీఎం కేసీఆర్ రావాలి’.. ‘స్వాగతం కామారెడ్డికి సుస్వాగతం’, ‘కేసీఆర్ రావాలి కేసీఆర్ కావాలి’, ‘జై కేసీఆర్.. దేశ్ కీ నేత కేసిఆర్’, అనే నినాదాలతో వివాహ వేదిక దద్దరిల్లింది.
Rasamayi Balakishan | పెళ్లి కోసం చేసిన అలంకరణలతో కళ్యాణమండపం కళకళలాడుతోంది. వధూవరులు ఇద్దరి తరఫు బంధువులు, మిత్రులు భారీ సంఖ్యలో మండపానికి చేరుకుని వేడుకను వీక్షిస్తున్నారు.
Chittoor | ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో విషాదం చోటుచేసుకున్నది. జిల్లాలోని పూతలపట్టు మండలం లక్ష్మయ్యవూరులో ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో ఆరుగురు మృతిచెందారు.
Bihar | భాజా భజంత్రీలు మోగాల్సిన ఆ ఇంట్లో చావు డప్పు మోగింది. నిన్నటి వరకు పెళ్లి పనులు చకచకా ముందుకు కొనసాగాయి. కానీ చిన్నారి మృతితో పెళ్లి పనులు ఆగిపోయాయి. కుటుంబ సభ్యులందరూ
లక్నో : ఓ వివాహ వేడుక అంగరంగ వైభవంగా ముగిసింది. ఆనందోత్సాహల మధ్య అందరూ భోజనం చేస్తుండగానే.. ఆ పెళ్లింట విషాదం నెలకొంది. బాల్కనీ కూలిపోవడంతో ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ బిజ్నో
Rajanna Siricilla | సిరిసిల్లలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. పెళ్లింటి వారందరూ ఫంక్షన్ హాల్లో ఉండగా.. పెళ్లి కుమార్తె ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఇంట్లో ఉన్న రూ. 15 లక్షల నగదు, 4 తులాల బంగారం ఆభరణాలన�
వివాహ వేడుక | ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని తర్లుపాడు మండలం కలుజువ్వలపాడు వద్ద ఆటో నుంచి పడి నలుగురు మృతిచెందారు.