mother kills daughter | మాతృభాషలో కాకుండా హిందీలో కుమార్తె మాట్లాడటంపై తల్లి ఆగ్రహించింది. ఈ నేపథ్యంలో ఆ చిన్నారి గొంతునొక్కి హత్య చేసింది. తొలుత గుండెపోటుతో ఆ బాలిక మరణించినట్లుగా నమ్మించేందుకు తల్లి ప్రయత్నించింద�
speaking Marathi must | మహారాష్ట్రలో మరాఠీ మాట్లాడటం తప్పనిసరి అని ఆ రాష్ట్ర మంత్రి యోగేష్ కదమ్ అన్నారు. మరాఠీ భాషను అగౌరవపరిస్తే చట్టపరమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు.
Man Harasses Woman For Not Speaking Marathi | మరాఠీలో మాట్లాడనందుకు మహారాష్ట్ర వ్యక్తి ఒక మహిళను వేధించాడు. మరాఠీ తెలియకుండా మహారాష్ట్రలో ఎలా ఉంటున్నావు? అని ప్రశ్నించాడు. దీనికి ఆ మహిళ చాలా ఘాటుగా సమాధానం ఇచ్చింది.
మరాఠీ మాట్లాడలేదనే కారణంతో ఫుడ్ డెలివరీ ఏజెంట్ను ఓ జంట వేధించింది (Delivery Agent). స్థానిక భాష మాట్లాడితేనే డబ్బులు ఇస్తామంటూ జబర్తీ చేసిన ఘటన ముంబైలోని భండూప్ ప్రాంతంలో చోటుచేసుకున్నది.
excuse me | దారికి అడ్డుగా ఉన్న వ్యక్తితో ‘ఎక్స్క్యూజ్మీ’ అని ఒక మహిళ ఇంగ్లీష్లో అన్నది. అయితే మరాఠీలో మాట్లాడనందుకు ఆ వ్యక్తి, అతడి కుటుంబ సభ్యులు కలిసి ఇద్దరు మహిళలపై దాడి చేశారు. కర్రలతో వారిని కొట్టారు.
Bank transactions in Marathi | మహారాష్ట్రలో భాషా వివాదం మరోసారి తెరపైకివచ్చింది. బ్యాంకు లావాదేవీలన్నీ మరాఠీలోనే జరుగాలని రాజ్ ఠాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) డిమాండ్ చేసింది. రాష్ట్ర అధికార భా
మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో మరాఠీల ఓట్ల కోసం మూడు సేనలు పోటీ పడుతున్నాయి. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఆధ్వర్యంలోని శివసేన (యూబీటీ), రాజ్ ఠాక్రే నాయకత్వంలో�
బహు భాషలపై పట్టు సాధించడం ఎలా? అని రంగారెడ్డి జిల్లా శేరి లింగంపల్లికి చెందిన విద్యార్థిని అక్షర ప్రధాని మోదీని ప్రశ్నించింది. శేరిలింగంపల్లికి చెందిన వెంకట దుర్గాప్రసాద్, పద్మజ కుమార్తె అక్షర శేరిలి�
తనదైన శైలి అభినయంతో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నారు మురళీశర్మ. తాజాగా ఆయన ‘కబ్జా’ చిత్రం ద్వారా కన్నడ చిత్రసీమలో అరంగేట్రం చేయబోతున్నారు. ఈ సినిమాలో ఉపేంద్ర, కిచ్చా సుదీప్, శ్రియ ప్రధాన పాత్రల్ని ప�
ముంబై: మహారాష్ట్ర అధికార భాష మరాఠీలోనే సైన్ బోర్డులు ఉండాలన్న డిమాండ్ ఊపందుకున్నది. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఈ మేరకు ఒక ఉత్తర్వును స్కూళ్లకు జారీ చేసింది. అన్ని పాఠశాలల పేర్లు మరాఠీలో�