భారత టేబుల్ టెన్నిస్ పురుషుల డబుల్స్లో నెంబర్ వన్ ర్యాంకు కల్గిన మావన్ ఠక్కర్-మనుష్ షా.. అమెరికాలో జరుగుతున్న తొలి యూఎస్ స్మాష్ 2025లో క్వార్టర్స్కు ప్రవేశించారు.
న్యూఢిల్లీ: కామన్వెల్త్ గేమ్స్ ప్రాబబుల్స్లో తెలంగాణ స్టార్ ప్యాడ్లర్లు స్నేహిత్, ఆకుల శ్రీజ స్థానం దక్కించుకున్నారు. మెగాటోర్నీ కోసం సోమవారం భారత టేబుల్ టెన్నిస్ సమాఖ్య (టీటీఎఫ్ఐ) ప్రాబబుల్స్