Manoj Jarange-Patil | తనపై కాల్పులు జరిపినప్పటికీ వెనక్కి తగ్గబోనని మరాఠా కోటా ఉద్యమ నేత మనోజ్ జరంగే పాటిల్ స్పష్టం చేశారు. తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చే వరకు నిరసన ప్రాంతాన్ని విడిచి వెళ్లబోనని ప్రతిజ్ఞ చేశారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 15 సీట్లలో తమ అభ్యర్థులను నిలబెట్టుతున్నట్లు ప్రకటించిన మనోజ్ జరాంగే పాటిల్.. సోమవారం అకస్మాత్తుగా నిర్ణయం మార్చుకున్నారు. ఎన్నికల్లో తమ అభ్యర్ధులను బరిలో దింపడం లేదని �
Manoj Jarange | మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ విషయమై మరాఠా రిజర్వేషన్ కోసం పోరాడుతున్న మనోజ్ జరాంగే పాటిల్ (Manoj Jarange Patil) యూటర్న్ తీసుకున్నారు. ‘మహా’ ఎన్నికల నుంచి వైదొలిగారు.
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్పై మరాఠా రిజర్వేషన్ ఉద్యమకారుడు మనోజ్ జరాంగే సంచలన ఆరోపణ చేశారు. తనను చంపేందుకు ఫడ్నవీస్ ప్రయత్నిస్తున్నారని చెప్పారు.
మరాఠాలకు ఓబీసీ రిజర్వేషన్ కోసం తాము చేపడుతున్న ఉద్యమం చివరిదని, 26న చేపట్టే ఆమరణ నిరాహార దీక్షతో మరాఠాల డిమాండ్ నెరవేరాల్సిందేనని ఉద్యమ నేత మనోజ్ జరాంగే పాటిల్ స్పష్టం చేశారు. శనివారం అంతర్ వాలి గ్ర�
తమ డిమాండ్ల సాధనకు ఆదివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆమరణ నిరాహార దీక్షలు ప్రారంభించాలని మరాఠా రిజర్వేషన్ ఉద్యమ నేత మనోజ్ జారంగే పాటిల్ శనివారం పిలుపునిచ్చారు.
ఈ నెల 24 నాటికి మరాఠాలకు రిజర్వేషన్లు మంజూరు చేయకపోతే, 25 నుంచి నిరవధిక ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని మహారాష్ట్ర బీజేపీ ప్రభుత్వాన్ని మనోజ్ జరాంగే హెచ్చరించారు.
నిరాహార దీక్ష విరమించేందుకు సిద్ధంగానే ఉన్నానని మరాఠా నేత మనోజ్ జరాంగే పాటిల్ పేర్కొన్నారు. అయితే మహారాష్ట్ర ప్రభుత్వం మరాఠా కమ్యూనిటీకి ఓబీసీ రిజర్వేషన్ల కింద కుంబీ కుల ధ్రువీకరణ సర్టిఫికెట్ల జారీ�
మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని మరాఠా ఉద్యమ నేత మనోజ్ జరాంగే పాటిల్ స్పష్టం చేశారు. మహారాష్ట్రలోని మరాఠా కమ్యూనిటీ అందిరికీ ఓబీసీ క్యాటగిరీ కింద కుంబీ కుల ధ్రువీకరణ పత్రా�
మరాఠా సామాజికవర్గానికి విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ మనోజ్ జరాంగే పాటిల్ చేస్తున్న నిరాహార దీక్ష శుక్రవారంతో 11వ రోజుకు చేరుకొన్నది. ఈ సందర్భంగా శిబిరం వద్ద ఆయన మీడియాతో