సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలోని మేదపల్లి మాజీ సర్పంచ్ పరమేశ్వర్ పాటిల్ చేస్తున్న పాదయాత్ర విజయవంతం కావాలని, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు,
జీవితంలో చివరి అంకం వరకు తాము బీఆర్ఎస్లోనే ఉంటామని, ఈ విషయంలో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని ఆ పార్టీ ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్రెడ్డి, సునీతాలక్ష్మారెడ్డి, గూడెం మహిపాల్రెడ్డి, మాణిక్రావు స్పష్టంచ
TS Assembly Elections | జహీరాబాద్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ కొనసాగుతున్నది. ఇప్పటి వరకు 12వ రౌండ్ వరకు ఓట్లను లెక్కించారు. బీఆర్ఎస్కు 6,214 ఓట్లు, కాంగ్రెస్కు 3,866 ఓట్లు, బీఎస్పీకి 232 ఓట్లు, బీజేపీకి 1,381 ఓట్లు పోలయ�
TS Assembly Elections | జహీరాబాద్ నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్నది. ఇప్పటి వరకు 8 రౌండ్లలో ఎన్నికల కౌంటింగ్ పూర్తయ్యింది. 8వ రౌండ్ నియోజకవర్గంలో బీఆర్ఎస్కు 5,549 ఓట్లు దక్కాయి. కాంగ్రెస్కు 5,097 ఓట�
Telangana Assembly Elections | జహీరాబాద్లో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్నది. ఇప్పటి వరకు ఏడు రౌండ్లలో కౌంటింగ్ కొనసాగింది. ఇందులో బీఆర్ఎస్ అభ్యర్థి మాణిక్రావుకు 2239 ఓట్ల మెజారిటీ లభించింది. ఏడో రౌండ్లో బీఆర్ఎస్ పా�
CM KCR | వికారాబాద్లో చెల్లని రూపాయి జహీరాబాద్లో చెల్లుతుందా..? అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. జహీరాబాద్ బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.
CM KCR | కాంగ్రెస్కు నమ్మి ఓటేస్తే కర్నాటకలో గతే చేస్తారని, మనవేలుతోనే మన కన్నే పొడిపించే ప్రయత్నం చేస్తారని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు హెచ్చరించారు. అక్కడ ఐదు గంటల కరెంటు ఇస్తున్నారని.. తెలంగాణల
Zaheerabad |కాంగ్రెస్ పార్టీని నమ్మితే నట్టేట మునిగినట్టే అని చెప్పడానికి సరైన ఉదాహరణ జహీరాబాద్ నియోజకవర్గం. ఇక్కడి ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఏండ్ల తరబడి గుడ్డిగా నమ్మారు. కాంగ్రెస్కు ఓటేస్తే తమ బతుకులు బ
శాంతిభద్రతల్లో దేశానికి తెలంగాణ రోల్మోడల్గా నిలిచిందని, రాష్ట్రంలో అమలవుతున్న పథకాలను కేంద్రం కాపీ కొడుతోందని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్�
సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ కనీవినీ ఎరుగని స్థాయిలో అభివృద్ధి చెందిందని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. సంగారెడ్డి కలెక్టరేట్లో నిర్వహించిన రాష్ట్ర అవతరణ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజ