Maneru Vagu trap | గట్టపల్లి గ్రామానికి చెందిన ఐదుగురు వ్యక్తులు లేబర్తో కలిసి ఇసుక తీసుకువెళ్లేందుకు మానేరు వాగుకు ఐదు ట్రాక్టర్లతో వెళ్లారు. అయితే వరద నీటి ప్రభావం ఎక్కువ కావడంతో ట్రాక్టర్లు, మనుషులు అందులో ఇర�
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 20 నెలల కాలంలో మానేరు నది ఎడారిని తలపిస్తున్నదని బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బని హరీష్ విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వంలో నిండుకుండలా ఉన్నటువంటి మానేరు వాగు నేడు �
అది జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని బూర్నపల్లి గ్రామం.. ఇక్కడ పంట సాగుచేయాలంటే తలాపునే ఉన్న మానేరు వాగు, డీబీఎం 38 కాల్వే దిక్కు. వాగు ప్రవహించినా.. డీబీఎం కాల్వ పారినా ఆ గ్రామ పరిధిలోని వ్యవస�
Putta Madhukar | కాంగ్రెస్ పార్టీ మోసపూరిత మాటలు చెప్పి అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు ఎలాంటి అభివృద్ధి పని చేయలేదని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు(Putta Madhukar) అన్నారు.
Illigal Toll Tax | కాల్వశ్రీరాంపూర్ మండలం కిష్టంపేట, జయశంకర్-భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం బూర్నపెల్లి గ్రామాల పరిధిలో గల మానేరు వాగుపై కొందరు వ్యక్తులు అక్రమంగా టోల్టాక్స్ వసూలు చేస్తున్నారు.
మానేరు వాగు తల్లడిల్లుతున్నది. ఇసుక తోడేళ్ల దోపిడీతో ఆనవాళ్లు లేకుండాపోతున్నది. అనుమతుల్లేకుండా కొందరు, అనుమతుల పేరిట మరికొందరు పగలనకా, రాత్రనకా తోడేస్తుండడంతో ప్రకృతి సంపద కనుమరుగైపోతున్నది.
డీసిలిటేషన్ పేరిట ఇసుక తవ్వకాలు చేపట్టడం చట్ట విరుద్ధమని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెన్నై బెంచ్ మంగళవారం తీర్పు వెలువరించింది. కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల పరిధిలోని మానేరు నదీ తీరంలో నిర్మిస్త�
Maneru Accident | రాజన్న సిరిసిల్ల జిల్లా తంగాళ్లపల్లి మండల శివారులోని చెక్ డ్యాంలో 9 మంది విద్యార్థులు ఈతకు వెళ్లగా వారిలో ఆరుగురు గల్లంతైన సంగతి తెలిసిందే.
సిరిసిల్ల రూరల్, నవంబర్ 15: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం శివారులోని మానేరువాగులో సోమవారం ఈతకువెళ్లి ఆరుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. ఒకరి మృతదేహం లభ్యమైంది. ఐదుగురి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్