భద్రాద్రి జిల్లాలో మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల (ఎంపీటీసీ) సంఖ్య 233కు పెరిగింది. ఇప్పటి వరకూ ఈ సంఖ్య 220గా ఉంది. కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలను, మరో ఏడు గ్రామాలను కలిపి కొత్తగూడెం మున్సిపల్ కార్
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని భీమరపల్లి గ్రామానికి చెందిన ఉపాధి హామీ కూలీలు శుక్రవారం ఎంపీడీవో కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఎస్సారెస్పీ డి 86 కాలువలో పూడికతీత పనులు జరుగుతుండగా ఆ వర్కు ఐడీని తమకు కేట�
ప్రభుత్వ పథకాలకు తాము అర్హులం కాదా? అని అడిగినందుకు సామాన్యుడిపై ఓ అధికారి బూతుపురాణం అందుకున్నాడు. ఈ ఆడియో క్లిప్పింగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవల్లిలో ప్రభుత్వం ప�
ఆత్మీయ భరోసా పథకం వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ ఉపాధి హామీ పథకం మహిళా కూలీలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండల పరిషత్ కార్యాలయం ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు.
అశ్వారావుపేట మండల పరిషత్ కార్యాలయంలో దొంగలు పడ్డారు. నిరుపేద మైనార్టీ మహిళలకు ఉచితంగా అందించేందుకు గత కేసీఆర్ ప్రభుత్వం తెచ్చిపెట్టిన కుట్టు మిషన్లు చోరీకి గురయ్యాయి. కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభ�
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం రామచంద్రాపురం గ్రామ కాంగ్రెస్లోని రెండు వర్గాల నాయకుల మధ్య ఇందిరమ్మ కమిటీల చిచ్చు రగిలింది. తాము సూచించిన వారినే కమిటీలో నియమించాలంటూ మంగళవారం మండల పరిషత్ కార్యలయం బ
మాజీ ఉప సర్పంచ్, కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ ఎంపీవో, పంచాయతీ కార్యదర్శి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండల కేంద్రంలో బుధవారం చోటు చేసుకుంది. వివరాలు �
రాజకీయాల్లో పదవులు ఉన్నా.. లేకున్నా ప్రజల కోసం మనం చేసిన పనులు, సేవా కార్యక్రమాలే చిరస్థాయిగా నిలుస్తాయని, గుర్తింపును తీసుకొస్తాయని జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు అన్నారు. కల్లూరు మండల పరిషత్ కార్యాల
గౌరెల్లి నుంచి భద్రాద్రి వరకు కొత్తగా నిర్మించనున్న జాతీయ రహదారి 930 కోసం తమకున్న కొద్దిపాటి పంట భూములను లాక్కుంటే తామెలా భూదాన్ పోచంపల్లి బతకాలని మండలంలోని భీమనపల్లి, మెహర్నగర్ గ్రామాల రైతులు అధికార
ఐదేళ్లపాటు ప్రజా సేవకు అంకితమైన ఎంపీటీసీలకు ఆత్మీయ వీడ్కోలు పలికారు. ఎంపీటీసీల పదవీ కాలం ముగియడంతో బుధవారం జిల్లావ్యాప్తంగా మండల పరిషత్ కార్యాలయా ల్లో సన్మాన కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా
జనగామ నియోజకవర్గానికి న్యాయంగా దక్కాల్సిన నిధుల కోసం రాజీలేని పోరాటం చేస్తానని ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. బుధవారం మద్దూరు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ బద్దిపడగ కృష్ణారెడ్డ
బీఆర్ఎస్ ప్రభుత్వం, రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, అధికారుల సహకారంతో మండలాన్ని అభివృద్ధి చేసినట్లు ఎంపీపీ నల్ల సారికా హన్మంత్రెడ్డి అన్నారు.
వెనుకబడిన బషీరాబాద్ మండలానికి అధిక నిధులు కేటాయించి అన్ని విధాల అభివృద్ధి చేశామని జడ్పీ చైర్ పర్సన్ సునీతా మహేందర్రెడ్డి అన్నారు. ఎంపీపీ కరుణ అజయ్ ప్రసాద్ అధ్యక్షతన బుధవారం మండల పరిషత్ కార్యాలయ
అర్హులైన వారు ప్రజాపాలనలో దరఖాస్తులు చేసుకోవాలని షాబాద్ ఎంపీడీవో అపర్ణ అన్నారు. శనివారం షాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు.
పాలకవర్గ పదవీకాలం గడువు ము గుస్తున్నా.. అధికారుల తీరు మాత్రం మార డం లేదంటూ ప్రజాప్రతినిధులు మండిపడ్డారు. తాము ప్రతినిధ్యం వహిస్తున్న మండలాల్లో తమకు సమాచారం ఇవ్వకుండానే కార్యక్రమాలు నిర్వహించడంలో అంత్య