ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఇబ్రహీంపట్నం ఆర్డీవో అనంతరెడ్డి అన్నారు. బుధవారం ఇబ్రహీంపట్నం మండల పరిషత్ కార్యాలయంలో ఐసీడీఎస్ జిల్లా సంక్షేమాధికారి పద్మజ ఆధ్వర్యంలో దివ్యాంగులు, వయ�
గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని అడిషనల్ డీఆర్డీఏ, మండల ప్రత్యేక అధికారి సూర్యారావు, మిషన్ భగీరథ అధికారులు, పంచాయతీ కార్యదర్శులకు సూచించారు.
బుధవారం చేవెళ్ల మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ విజయలక్ష్మి రమణారెడ్డి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఒక్కొక్క అధికారి ఎజెండాలను చదివి వినిపించారు.
మండలంలో ఏడాదిపాటు నిర్వహించిన ఉపాధి హామీ పనులపై బుధవారం మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో బహిరంగ విచారణ నిర్వహించారు. అడిషనల్ డీఆర్డీవో బాలరాజ్ ఆధ్వర్యంలో 14వ బహిరంగ విచారణ కొనసాగింది.
ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రజాప్రతినిధులు పని చేయాలని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సూచించారు. కరీంనగర్ మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య
గ్రామాల్లో గతంలో ఎన్నడూ జరుగని అభివృద్ధి బీఆర్ఎస్ హయాం లో జరిగిందని సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. చివ్వెంల మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం జరిగిన మండల సర్వసభ్య సమావేశానికి ఆ�
అధికారులు బాధ్యతాయుతంగా పనిచేస్తూ సర్వసభ్య సమావేశంలో సభ్యులు సభ దృష్టికి తీసుకొచ్చిన ప్రతి సమస్యను శ్రద్ధతో పరిష్కరించి.. క్షేత్రస్థాయిలో గ్రామాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పనిచేయాలని త
కాంగ్రెస్ ప్రభుత్వం విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తుందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. ఆదివారం కొత్తూరు మండంలోని ఎస్బీపల్లిలో రూ. 25 లక్షలతో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, రూ. 25 లక్షలతో ప్రా
ఉపాధిహామీ పనులను పారదర్శకంగా చేపట్టాలని జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ అదనపు పీడీ కె. నవీన్కుమార్ అన్నారు. స్థానిక మండలపరిషత్ కార్యాలయ ఆవరణలో ఎంపీపీ బొల్లం జయమ్మ అధ్యక్షతన బుధవారం జరిగిన 13వ విడుత సామాజ�
అభివృద్ధి చేయడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో ఎంపీపీ గునుగుర్తి నక్షత్రం అధ్యక్షతన సమావే�
అమృత కలశ యాత్రలో భాగంగా పలు గ్రామాల్లో మేరా మట్టి - మేరా దేశ్ ర్యాలీని బుధవారం నిర్వహించారు. ధర్పల్లిలో ఎంపీడీవో లక్ష్మణ్ ఆధ్వర్యంలో మండలంలోని అధికారులు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీవో రాజేశ�