నవాబ్పేట మండల కేంద్రంలో గత ఐదు రోజులుగా పేరుకుపోయిన చెత్త ఎట్టకేలకు తొలగింది. ‘పడకేసిన పారిశుధ్యం.. విధులు బహిష్కరించిన పంచాయతీ కా ర్మికులు’ అనే శీర్షికన బుధవారం ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ని జిల్లా
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆర్డీఓ చెన్నయ్య అన్నారు. గురువారం మండల కేంద్రంలో పలు వీధులను పరిశీలించి మాట్లాడారు. మురుగు కాల్వలు, వీధులు శుభ్రంగా ఉండేలా చూ తడాలని అధిక�
సిర్పూర్(టీ) మండలంలో జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారీ విస్తృతంగా పర్యటించారు. మండలకేంద్రంలోని సిర్పూర్(టీ) సామాజిక దవాఖాన, జడ్పీ పాఠశాలను తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు.
మండల కేంద్రంలోని సేవాజ్యోతి శరణాలయంలో వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీదేవి మల్లేశం ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 161వ జయంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన చిత్ర పటానికి పూలమాలవేసి నివాళులర్పించ
ప్రజాపాలనలో భాగంగా ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తుల వివరాలను ఎలాంటి తప్పులు దొర్లకుండా వెబ్సైట్లో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావ
ప్రభుత్వం తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఆటో యూనియన్ కార్మికులు గురువారం మండల కేంద్రంలో ధర్నా చేపట్టి భిక్షాటన చేశారు. ఈ సందర్భంగా యూనియన్ మండలాధ్యక్షుడు మేడి శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్ర�
మండల కేంద్రంలోని మినీ స్టేడియంలో గురువారం శ్రీ నరేంద్ర ఆచార్య పాదుకల దర్శనం కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మార్కెట్ ఏరియా నుంచి మినీ స్టేడియం వరకు పాదుకలను సంప్రదాయ వాయిద్యాలు, మహిళల నృత
మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి చౌరస్తా వద్ద ఆదర్శ కళావేదిక అధ్యక్షుడు లింగంపెల్లి రాజలింగం ఆధ్వర్యంలో రూపొందిస్తున్న ‘ఆటోవాలా కన్నీటి గాథ’ షార్ట్ ఫిల్మ్తో పాటు పాటల చిత్రీకరణను జడ్పీటీసీ ఎర్ర చంద్�
మతిస్థిమితం లేని ఓ మహిళ టవరెక్కి హల్చల్ చేసిన ఘటన దండేపల్లిలో ఆదివారం జరిగింది. మండల కేంద్రానికి చెందిన బొడ్డు బక్కవ్వ(55) కొన్నేళ్లుగా మతిస్థిమితం కోల్పోయి తిరుగుతున్నది.
2016 అక్టోబర్ 11న జిల్లాల పునర్విభజన జరిగింది. 40 లక్షల జనాభా, 57 మండలాలతో అతిపెద్ద జిల్లాగా ఉన్న కరీంనగర్ ఉమ్మడి జిల్లా నాలుగు చిన్న జిల్లాలుగా అవతరించింది. అప్పుడు ఉమ్మడి జిల్లాలో 46 మండలాలు మాత్రమే మిగిలాయి.
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సేవలు మరువ లేనివని ఎంపీపీ పంద్ర జైవంత్రావు పేర్కొ న్నారు. బుధవారం మండలం కేంద్రంలోని ఎంపీ డీవో కార్యాలయంలో అంబేద్కర్ 67వ వర్ధంతిని నిర్వహించారు.
విశాలమైన రోడ్లు.. డివైడర్లు.. సెంట్రల్ లైటింగ్.. ఇవి ఒకప్పుడు పట్టణాలకే పరిమితం. ప్రస్తుతం మండల కేంద్రాలు సైతం పట్టణాలకు తీసిపోని విధంగా రూపాంతరం చెందుతున్నాయి.మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి కృషితో.. రాష్