నగర శివారు ప్రాంతం నార్సింగ్ మున్సిపాలిటీ పరిధిలోని మంచిరేవులలో ఆదిమమానవుడి ఆనవాళ్లు కనిపించాయని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి తెలిపారు.
ఎగువ నుంచి జంట జలాశయాలకు భారీగా వరద వస్తున్నది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలు పూర్తిస్థాయిలో నిండటంతో జలమండలి అధికారులు ఉస్మాన్సాగర్ 8 గేట్లు ఎత్తారు. మూసీ నదిలో వరద ఉధృతి పెరగడంతో మంచిరేవు�
భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఒకేరోజు కోటి మొక్కలు నాటే కార్యక్రామానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టించింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం మంచిరేవులలో కోటి వృక్�
స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) సిద్దిపేట జిల్లాలోని రంగనాయక సాగర్ (Rang
కోట్ల రూపాయల విలువ చేసే మంచిరేవుల భూములు ప్రభుత్వానివేనని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. దీంతో 142 ఎకరాల భూముల పరిరక్షణకు ప్రభుత్వం చేసిన వాదనలకు ప్రతిఫలం దక్కింది.
TSRTC | సికింద్రాబాద్ నుంచి మంచిరేవులకు వెళ్లే ప్రయాణికులకు టీఎస్ ఆర్టీసీ శుభవార్త అందించింది. ఈ రూట్లో కొత్తగా ఎనిమిది సిటీ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది ఆర్టీసీ.
ఒకవైపు పట్టణీకరణతో పెరుగుతున్న కాలుష్యం.. మరోవైపు ఉద్యోగ నిర్వహణలో ఒత్తిడి.. వెరసి నగర వాసి జీవన విధానంలో వస్తున్న మార్పులతో ఎన్నో అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. వీటి నుంచి నగర వాసులకు ఉపశమనం కల్ప�
సుదీర్ఘ న్యాయపోరాటంలో గెలిచిన రాష్ట్ర ప్రభుత్వం సింగిల్ జడ్జి తీర్పును రద్దుచేసిన హైకోర్టు హైదరాబాద్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ): గండిపేట మండలం మంచిరేవులలో రూ.10 వేల కోట్ల విలువైన భూమిని కాపాడుకొనేంద�