ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఈ క్రమంలోనే రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జ�
న్యూఢిల్లీ : అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరాజయానికి కేవలం గాంధీ కుటుంబాన్ని నిందించడం సరైంది కాదని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే అన్నారు. పార్టీ ఓటమికి
అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి అగ్ర నాయకత్వమే కాకుండా ఆయా రాష్ట్రాల ఎంపీలతో పాటు పార్టీ నేతలందరూ బాధ్యత వహించాలని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే అన్నారు.
న్యూఢిల్లీ : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ చేదు అనుభవం ఎదురైంది. ప్రస్తుతం ఎన్నికల ఫలితాలపై ఆ పార్టీ ఆత్మ పరిశీలన చేసుకుంటున్నది. ఈ క్రమంలో ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి కాంగ్రెస్ వర్కింగ్ క
రాజ్యసభలో కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు. ప్రధాని మోదీ పార్లమెంట్ను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని విమర్శించారు. ఎంత సేపూ కాంగ్రెస్నే విమర్శ�
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా ఇవాళ రాజ్యసభలో కాంగ్రెస్ నేత మల్లిఖార్జున్ ఖర్గే మాట్లాడారు. ప్రెసిడెంట్ ప్రసంగం ఓ పాలసీ డాక్యుమెంట్లా ఉందన్నారు. కానీ దా�
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో మంగళవారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్పై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ బడ్జెట్ ధనవంతులకు మాత్రమేనని, ఇందులో పేదలకు ఏమీ లే�
న్యూఢిల్లీ: పెగాసస్ స్నూపింగ్ ఆరోపణలు నిజమన్న సంగతి బయటపడిందని రాజ్యసభలో విపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ మల్లికార్జున్ ఖర్గే తెలిపారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తుతామని ఆయన చెప్ప
Gandhi Bhavan | అనారోగ్యంతో కన్నుమూసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య (Rosaiah) భౌతికకాయాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీభవన్కు (Gandhi Bhavan)
Mallikarjun Kharge: కేంద్రం తాజాగా రద్దు చేసిన మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో ఏడాదికి పైగా ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ ఆందోళనల సమయంలో మొత్తం
న్యూఢిల్లీ: ప్రతిపక్షాలకు చెందిన 12 మంది ఎంపీలను రాజ్యసభ నుంచి సస్పెండ్ చేయడం ప్రజాస్వామ్య వ్యతిరేక చర్య అని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే విమర్శించారు. ప్రతిపక్