ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు బడ్జెట్లో భరోసా దక్కలేదు. ఆశించిన స్థాయిలో నిధులు దక్కలేదు. కొన్నింటి అమలు ఊసే లేకపోగా, మరికొన్నింటికి అరకొరగా నిధులు కేటాయించారు. కాంగ్రెస్ ప్రకటించ�
ఇందిరమ్మ ఇండ్ల పథకానికి రాష్ట్ర ప్రభుత్వం అరకొర నిధులే కేటాయించింది. ఈ ఏడాది రూ.4.5 లక్షల ఇండ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ బడ్జెట్ కేటాయింపులు మాత్రం ఏ మూలకూ సరిపోయేలా లేవు. రూ. 22.5వేల కోట్�
కల్యాణలక్ష్మి పథకం కింద పేదింటి ఆడబిడ్డల పెండ్లికి రూ.1,00,016 నగదుతోపాటు తులం బంగారం ఇస్తామన్న కాంగ్రెస్ హామీ అటకెక్కింది. అందుకు తాజా బడ్జెట్లో చేసిన కేటాయింపులే నిదర్శనం. కల్యాణలక్ష్మిపై పథకంపై అధికార�
తెలంగాణ బడ్జెట్లో విద్యారంగానికి తక్కువ నిధులు కేటాయించడంపై విద్యార్థి సంఘాల నేతలు మండిపడ్డారు. ఈ సందర్భంగా వేర్వేరు ప్రాంతాల్లో గురువారం బడ్జెట్ ప్రతులను దహనం చేసి నిరసన తెలిపారు. ఏఐఎస్ఎఫ్, పీడీఎ
కేసీఆర్ సలహాలు ప్రభుత్వ ం పరిగణనలోకి తీసుకుంటుంది. బీఆర్ఎస్ నాయకులు కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి కరీంనగర్ జిల్లాకు ఎన్ని టీఎంసీల నీళ్లు ఇచ్చారో చెప్పాలి. ఏడు నెలల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్�
రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్పై జిల్లా వాసులు పెట్టుకున్న ఆశలు గల్లంతయ్యాయి. మొన్న కేంద్ర ప్రభుత్వం రాష్ర్టానికి పైసా కూడా ఇవ్వకపోవడంతో రాష్ట్ర బడ్జెట్పై గంపెడాశలు పెట్టుకున్నారు. కానీ, ప్రభుత్వం అంకెల గ
నిత్యం వేల సంఖ్యలో ఓపీ ఉండే ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, ఫీవర్ తదితర హాస్పిటల్స్కు ఈ బడ్జెట్లో ప్రాధాన్యత ఇవ్వకపోగా నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్) బడ్జెట్లో భారీ కోత విధించింది
హైదరాబాద్లో ఫ్లైఓవర్లు, ఆర్వోబీల వంటి రవాణా వ్యవస్థల ఏర్పాటుతో పాటు నాలాల పూడికతీత, వరద మళ్లింపు నిర్మాణ పనులు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెచ్-సిటీ (హైదరాబాద్ సిటీ ఇన్నోవేషన్ ట్రా�
తెలంగాణ 2024-25 వార్షిక బడ్జెట్ను (Telangana Budget) ఉపముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రూ.2 లక్షల 91 వేల 159 కోట్లతో 2024-25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను ప్రతిపాదించారు.