పశ్చిమాఫ్రికా దేశమైన మాలి (Mali)లో ముగ్గురు భారతీయులు కిడ్నాప్ (Kidnap)కు గురయ్యారు. కాయెస్ ప్రాంతంలోని డైమెండ్ సిమెంటు ఫ్యాక్టరీపై సాయుధ దుండగులు దాడి చేసిన తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది.
మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మయిజ్జు (Mohamed Muizzu) భారత వ్యతిరేక వైఖరికి ఓ బాలుడు బలయ్యాడు. భారతదేశం అందించిన ఎయిర్క్రాఫ్ట్ను వినియోగించడానికి మయిజ్జు నిరాకరించడంతో బ్రెయిన్ స్ట్రోక్తో 14 ఏండ్ల బాలుడు మరణి�
Mali | మాలీలో మిలిటరీ క్యాంప్పై ఉగ్రవాదులు దాడిచేసి చేశారు. దీంతో 27 మంది జవాన్లు మరణించారు. 33 మంది తీవ్రంగా గాయపడగా, మరో ఏడుగురి ఆచూకీ లభించడంలేదని ప్రభుత్వం తెలిపింది. సెంట్రల్ మాలీలోని (Central Mali) గ్రామీణ ప్రాం�
నైజర్: ఆఫ్రికా దేశం మాలిలో ఉగ్రవాదులు ఊచకోత కోశారు. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 40 మంది పౌరులు మృతిచెందారు. నైజర్ బోర్డర్ సమీపంలో ఉన్న ఓ గ్రామంపై జిహాదీలు దాడి చేశారు. కౌరో అనే గ్రామంలో 20 మందిని, ఓ
మాలి అధ్యక్షుడు సహా ప్రధానిని అరెస్టు చేసిన సైన్యం | మాలి అధ్యక్షుడు, ప్రధాని సహా రక్షణ మంత్రిని సైన్యం అరెస్టు చేసింది. ప్రభుత్వం పునర్యవస్థీకరణ తర్వాత సైన్యం అధ్యక్షుడు బాహ్డా, ప్రధాని మంత్రి మోక్టర్�
ఒక కాన్పులో ఇద్దరు, ముగ్గురు జన్మించడం మనం చూస్తుంటాం. అయితే, మాలికి చెందిన ఓ మహిళ 9 మందికి జన్మనిచ్చి కొత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నది. పశ్చిమ ఆఫ్రికా దేశమైన మాలిలో 25 ఏండ్ల మహిళ హలీమా సి�