విశ్వనగరంలో ప్రయాణం నరకప్రాయంగా మారుతున్నది. ప్రధాన రహదారుల నుంచి కాలనీల్లోని రోడ్ల దాకా ఎక్కడ చూసినా గుంతలమయమై వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రోడ్ల పరిస్థితి మరింత అధ
గండిపేట చెరువు నీటిని నగరవాసులకు అందించేందుకు నిర్మించిన కాలువ(కాండూట్)కు కాలం చెల్లే రోజులు దగ్గరపడుతున్నాయి. అయితే.. కోకాపేట, పుప్పాలగూడ, మణికొండ గ్రామాల మీదుగా వెళ్లే గండిపేట కాలువ(కాండూట్) ఈ ప్రాంత�
భువనగిరి పట్టణంలో సోమవారం సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు భారీ వర్షం కురిసింది. వర్షంతో ప్రధాన రహదారులు నీటితో నిండిపోయాయి. దాంతో వాహనదారులకు ఇక్కట్లు తప్పలేదు.
తెలంగాణ, ఏపీని కలిపే రెండు ప్రధాన రహదారులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నాయి. హైదరాబాద్-విజయవాడ రహదారి (ఎన్హెచ్ 65)ను 6 లేన్లు, హైదరాబాద్-కల్వకుర్తి మార్గాన్ని 4 లేన్లకు విస్త
మండలంలోని రవీంద్రనగర్-1,2 బాబాపూర్ గ్రామాల్లో సీఐ సాధిక్ పాషా ఆధ్వర్యంలో కేంద్ర బలగాలు, టీఎస్ఎస్పీ సిబ్బందితో ప్రధాన రహదారి గుండా కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఎన్నికలపై ప్రజలకు అవ�
వైద్యం వికటించి బాలింత మృతి చెందిందంటూ ఆమె బంధువులు ఆందోళనకు దిగగా, ఆ ఆసుపత్రిని కాపాడేందుకు పోలీసు యంత్రాంగం మొత్తం కదిలిరావడం విమర్శలకు తావిస్తున్నది.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతల మానేపల్లి మండలంలో ఓ ఆర్టీసీ బస్సు రన్నింగ్లో ఉండగా ఒక్కసారిగా వీల్రాడ్డు విరిగింది. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది.
హైదరాబాద్-నాగార్జునసాగర్ ప్రధాన రహదారి ప్రమాదాలకు నిలయంగా మారింది. రోజురోజుకూ ఈ రహదారి మృత్యుమార్గంగా మారుతున్నది. సాగర్ రహదారిపై ఇబ్రహీంపట్నం నుంచి మాల్ వరకు అతి ప్రమాదకరమైన మూల మలుపులు ఉండటంతో త
ఒకప్పుడు అన్ని రంగాల్లో వెనుకబడిన అడవిదేవులపల్లి.. స్వరాష్ట్రంలో అభివృద్ధిలో దూసుకెళ్తున్నది. సీఎం కేసీఆర్ గ్రామాల అభివృద్ధికి అధిక నిధులు కేటాయించడంతో పాటు స్థానిక ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు �
కూకట్పల్లి పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చినుకు చినుకుగా మొదలై.. కాసేపు కుండపోతతో.. మరికాసేపు విరామాన్నిస్తూ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో ప్రధాన రో�
ఎల్లవేళలా సాఫీ ప్రయాణానికి అనువుగా ఉండాలి.. ఇది కాంప్రెహెన్సివ్ రోడ్ మెయింటనెన్స్ ప్రోగ్రామ్ (సీఆర్ఎంపీ) లక్ష్యం. ప్రధాన రహదారుల నిర్వహణలో భాగంగా 525 విభాగాలుగా విభజించి తొలి విడతగా 811.958 కిలోమీటర్ల రహ�