హైదరాబాద్లోని మహీంద్రా యూనివర్సిటీలో డ్రగ్స్ కలకలం సృష్టించింది. యూనివర్సిటీకి చెందిన 50 మంది విద్యార్థులు డ్రగ్స్ తీసుకున్నట్లు ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ ఫోర్స్మెంట్ (ఈగల్) గుర�
Drugs | హైదరాబాద్లోని మహీంద్రా యూనివర్సిటీలో డ్రగ్స్ కలకలం సృష్టించాయి. 50 మంది విద్యార్థులకు డ్రగ్స్ పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. మల్నాడు రెస్టారెంట్ యజమాని ఇచ్చిన సమాచారంతో సోదాలు నిర్వహించిన పోలీ�
తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలు, ప్రముఖ కంపెనీలు ఈ యూనివర్సిటీలో భాగస్వాములవ్వ�
వినూత్న వ్యాపార భావనలే లక్ష్యంగా అమెరికాలోని మసాచుసెట్స్కు చెందిన బాబ్సన్ కాలేజ్ నిర్వహించిన వార్షిక పోటీలలో నగర శివారు, దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని బహదూర్పల్లి మహీంద్రా యూనివర్సిటీ విద్యా�
హైదరాబాద్ కేంద్రంగా విద్యా సేవలు అందిస్తున్న మహీంద్రా యూనివర్సిటీలో ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా, ఆయన కుటుంబ సభ్యులు రూ.500 కోట్ల మేర పెట్టుబడులు పెట్టబోతున్నట్లు ప్రకటించారు.
మహేంద్ర వర్సిటీ, లా ట్రోబ్ వర్సిటీల మధ్య ఒప్పందాలు భారత్, ఆస్ట్రేలియా దేశాల మధ్య విద్యావకాశాలను మరింత పెంపొందిస్తాయని సౌత్ ఏషియా కమర్షియల్, సీనియర్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కమిషనర్ డాక్టర్
మహీంద్ర యూనివర్సిటీలో దేశంలోనే తొలిసారి అంతర్జాతీయ ఫుట్బాల్ సమాఖ్య(ఫిఫా) గుర్తింపు పొందిన పిచ్ అందుబాటులోకి వచ్చింది. స్థానిక క్యాంపస్లో శుక్రవారం యూనివర్సిటీ వీసీ ఆనంద్ మహీంద్ర..పిచ్ను ప్లేయర్�
మహీంద్రా యూనివర్సిటి సాంకేతిక విద్యతో విద్యార్థుల్లో కొత్త జ్ఞానాన్ని నింపే దిశగా ముందుకు సాగుతున్నదని చాన్స్లర్ ఆనంద్మహీంద్రా అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణం గా భవిష్యత్తుతరాలకు దిక్చూచిలా �
హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ)/దుండిగల్: మహీంద్రా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ లా డీన్గా ప్రముఖ విద్యావేత్త, కేంద్ర సమాచార హక్కు చట్టం మాజీ కమిషనర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు నియమితులయ్యారు. ఆయన్ను �