మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లక్ష్యానికి కేంద్ర సర్కారు గండికొట్టింది. పని దినాలకు భారీగా కోతపెట్టింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి 6.5 కోట్ల పని దినాలనే మంజూరు చేసింది. గత సంవత్సరం కంటే కోటిన్నర
భానుడు భగభగమండుతున్నాడు. ఉదయం ఏడైందంటే చాలు నింగి నుంచి నేలపై నిప్పులు చెరుగుతున్నాడు. మే నెలలోని ఉష్టోగ్రతలు ఏప్రిల్లోనే నమోదవుతుండడంతో, ప్రజలు బెంబేలెత్తుతూ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
గ్రామీణ ప్రాంతం వారికి ఉపాధి కల్పించేందుకు కేంద్రం దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఏ)లో కూలీల వేతనాల చెల్లింపులో ఆలస్యం జరుగుతుండటం పట్ల పార్లమ
గ్రామీణ ఉపాధిహామీ పథకంలో ప్రతి కుటుంబానికీ వంద రోజులు పని కల్పించాలని కలెక్టర్ శశాంక సూచించారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 18వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం కలెక్టర�
దేశంలోని పేదలకు ఉపాధి కల్పించే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఏ)ను పూర్తిగా ఎత్తివేసే కుట్రలో భాగంగానే కేంద్రం బెంగాల్లో దీనిని తాత్కాలికంగా నిలిపివేసిందని ఎన్ఆర్ఈజీఏ �
మహత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు ఉమ్మడి జిల్లాలో ముమ్మరంగా సాగుతున్నాయి. వ్యవసాయ పనులు ముగియడంతో వ్యవసాయ కూలీలతో పాటు ఇతరులు సైతం ఉపాధి పనులు చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఉమ్మడి జిల్లా
కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకానికి వ్యవసాయాన్ని అనుసంధానం చేసే దాకా ఉత్తర యుద్ధం ఆగదని ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామీనాయక్ హెచ్చరించారు.
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఎత్తివేసేందుకు కేంద్రం కుట్ర చేస్తున్నదా? గ్రామీణ పేదల కడుపు కొట్టే చర్యలకు పూనుకున్నదా? నూతన నిబంధనలు తీసుకొచ్చి కూలీలు పనికి రాకుండా అడ్డుకుంటున్నదా?
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పారదర్శకత కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎన్ఎంఎంఎస్(నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టం) సాఫ్ట్వేర్తో కూలీలకు కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి.
నిన్నమొన్నటి దాకా రైతు వ్యతిరేక చట్టాలతో ముప్పతిప్పులు పెట్టిన కేంద్రం.. ఇప్పుడు మరో కుట్రకు తెరలేపింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రూ.19.27 కోట్లతో 3,215 కల్లాలు న