వడ్డీవ్యాపారుల కబంధ హస్తాల నుంచి విముక్తి నచ్చిన చోట విత్తనాలు, ఎరువులు కొనుగోలు 24గంటల విద్యుత్, పుష్కలంగా సాగునీరు పాలమూరు భూములకు భారీగా పెరిగిన విలువ దర్జాగా వ్యవసాయం చేసుకుంటున్న రైతులు మహబూబ్నగ�
మహబూబ్నగర్, జూన్ 28 : అడవుల సంరక్షణ, పునరుద్ధరణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వెంకట్రావు అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో నిర్వహించిన జిల్లా అటవీ సంరక్షణ కమిటీ సమావేశంలో క�
మహబూబ్నగర్, జూన్ 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు నా లుగు నర్సింగ్ కళాశాలలు మంజూరు చేస్తూ ప్రభు త్వం జీవో జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 15 న ర్సింగ్ కళాశాలలు మంజూరు కాగా.. అం
మహబూబ్నగర్, జూన్ 27: ఎవరి హయాంలో ఎంత అభివృద్ధి జరిగిందో ఒకసారి మీ అంతరాత్మను అడగాలని మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేక�
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు ముందస్తు జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన బల్దియా పరిశుభ్రతే లక్ష్యంగా ముందుకు మహబూబ్నగర్టౌన్, జూన్ 27 : వానకాలంలో వ్యాధుల నివారణపై మున్సిపల్ శాఖ ప్రత్యేక దృష్టి సారిం�
ఊట్కూర్, జూన్ 27 : రైతుల ఎదురు చూపులు ఎట్టకేలకు ఫలించాయి. వారం, పది రోజులుగా విత్తనాలు వేసుకుని ఆకాశం వైపు వరుణుడి కోసం ఎదురు చూస్తుండగా ఆదివారం వర్షం కురిసింది. జిల్లా అంతటా దాదాపు కురిసింది. ఈ వర్షం పంటలక
18 ఏండ్లు నిండిన యువత టీకాలు వేసుకోవాలి జిల్లాలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు కరోనా నియంత్రణ జిల్లా అధికారి సిద్ధ్దప్ప మక్తల్ రూరల్, జూన్ 27 : నారాయణపేట జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 54 వేల మందికి కరోనా వ�
మహబూబ్నగర్, జూన్ 27:(నమస్తే తెలంగాణ ప్రతినిధి):అమెరికన్ తెలంగాణ సొసైటీ (ఏటీఎస్), తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా) ఆధ్వర్యంలోహన్వాడ మండలం పెద్దదర్పల్లిలో కొవిడ్ దవాఖానను ఏర్పాటు చేశా
గద్వాల, జూన్ 27 : అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తామంటే ఆంధ్రా పాలకులను పాతరేస్తామని, మీ గూండాగిరి నడవనివ్వమని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి హెచ్చరించారు. అందుకు సంబంధించి పత్రికా ప్రకటన విడుదల చేశా
మహబూబ్నగర్, జూన్ 27 : ఆరోగ్యం బాగుం దా..? ఫించన్ వస్తుందా..? అంటూ ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ వృద్ధురాలిని ఆప్యాయంగా పలకరించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని రాంమందిర్ చౌరస్తా, గ్రంథాలయం చ
వనపర్తి రూరల్, జూన్ 27 : మండలంలోని రాజపే ట గ్రామశివారులో నిర్మాణమవుతున్న టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయ పనులను ఆదివారం వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి �
మహబూబ్నగర్ మెట్టుగడ్డ, జూన్24: పోలీసు శాఖకు అనుబంధంగా ఉంటూ శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల పరిశోధనలకు తోడ్పడే పోలీసు జాగిలాల సేవలు ఎంతో గొప్పవని ఎస్పీ రావిరాల వెంకటేశ్వర్లు అన్నారు. జిల్లా కేంద్రంలోని పో�
ఊర్కొండ, జూన్ 24 : టీఆర్ఎస్ ప్రభుత్వం రైతును రాజు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నదని మాజీ మంత్రి, జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. గురువారం మండలంలోని బొమ్మరాసిపల్లి గ్రామంలో ప్రకృతి వన�
జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నారాయణపూర్ డ్యాం 8 గేట్లు ఎత్తివేత నేటి సాయంత్రానికి జూరాలకు చేరే అవకాశం ఒక యూనిట్ ద్వారా విద్యుదుత్పత్తి ప్రారంభం ఎత్తిపోతలకు కొనసాగుతున్న నీటి విడుదల మహబూబ్నగర్, జూ�