మున్సిపల్ శాఖ కమిషనర్,డైరెక్టర్ సత్యనారాయణపట్టణ ప్రగతిలో పరిశుభ్రతకు ప్రాధాన్యతఎమ్మెల్యే అబ్రహం అయిజ, జూలై 7 : హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతి పట్టణం నందనవనం కావాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ కమిషన�
ఊట్కూర్, జూలై 7 : రైతులు పంట దిగుబడి కోసం అ నేక రకాల ఎరువులను వాడుతుంటారు. అందులో భాగం గా ఎరువులను వేసే క్రమంలో మోతాదుకు మించి రసాయనిక ఎరువులు వాడడం వలన భూసారం తగ్గడంతోపా టు ఆహార పంటలు విషతుల్యం కావడానికి ఆ�
హరితహారం, ఇంకుడుగుంతలతో పెరిగిన గ్రీన్లెవల్ ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పట్టణప్రగతి, హరితహారంలో మంత్రి మహబూబ్నగర్ మెట్టుగడ్డ, జూలై7: భవిష్యత్లో రాష్ట్రం హరిత తెలంగాణగా మారనుందని
జడ్చర్ల, జూలై 5 : జడ్చర్ల మండలంలోని దేవునిగుట్టతండా, కిష్టారం, పోలేపల్లి, ఉదండాపూర్, ఆలూరు, బూర్గుపల్లి, కిష్టంపల్లి తదితర గ్రామా ల్లో పల్లెప్రగతి పనులను ముమ్మరంగా నిర్వహించారు. అలాగే హరితహారంలో మొక్కలు న�
ఎటుచూసినా పచ్చదనమే పల్లెప్రగతితో పచ్చలతోరణం మూడు ప్రకృతి వనాలతో పరుచుకున్న పచ్చదనం 95 శాతం సర్వైవల్ రేటుతో హరితహారం మహబూబ్నగర్, జూలై 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ రాకముందు చాలా గ్రామాల్లో కనీస �
చురుకుగా కొనసాగుతున్న పల్లెప్రగతి ప్రజాప్రతినిధులు, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ ప్రజల భాగస్వామ్యంతో పల్లెప్రగతి పనులు ముమ్మరం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాలుగో విడుత పల్లెప్రగతి
మహబూబ్నగర్ టౌన్, జూలై 2 : పట్టణప్రగతి కార్యక్రమంతో మున్సిపాలిటీల్లో స్పష్టమైన మార్పు రావాలని డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ కమిషనర్ సత్యనారాయణ అన్నారు. శుక్రవారం మహబూబ్నగర్ మున్స�
మక్తల్ రూరల్, జూలై 2 : మురుగునీరు నిల్వకుండా ప్రతిఒక్కరూ ఇంకుడుగుంతలను నిర్మించుకోవాలని, గ్రా మాలు అభివృద్ధి చెందాలంటే ప్రజల భాగస్వామ్యం చాలా ముఖ్యమని కలెక్టర్ హరిచందన, ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ర�
గండీడ్, జూలై 2 : పేదల సంక్షేమమే ధ్యేయంగా ప్రభు త్వం పని చేస్తున్నదని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. శుక్రవారం మండలకేంద్రంలో వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్
నేటినుంచి 7వ తేదీ వరకు.. అధికారికంగా గంధోత్సవం మహిళల ప్రత్యేక కిస్తీలు ఉమ్మడి జిల్లాతోపాటు వివిధ రాష్ర్టాల భక్తుల రాక అలంపూర్, జూలై 2: ఏ ప్రాంతంలోనైనా కులాల వారీగా, మతాల వారీగా ఉత్సవాలు జరుపుకోవడం సర్వసాధ�
ఆర్డీఎస్ కుడికాల్వ పనులు నిలిపివేయాలి తెలంగాణ వికాస సమితిరాష్ట్ర కోఆర్డీనేటర్ నర్సింహారెడ్డి అయిజ, జూలై 2: తెలంగాణ ఏర్పడి ఎనిమిదేండ్లు కావస్తున్నా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుట్రలు కొనసాగిస్తూనే ఉన్
వార్డుల్లో సమస్యలు పరిష్కరిస్తాంప్రతి ఇంటి ఎదుట మొక్కలు నాటాలిఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్హన్వాడ, పాలకొండలో పర్యటనమహబూబ్నగర్టౌన్, జూలై 1: పల్లె, పట్టణప్రగతి కార్యక్రమాలు నిరంతరం కొన
కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డిఉద్యమంలా పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమాలుకోస్గి, జూలై 1 : పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమాలు ఉద్యమం లా కొనసాగాలని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అ న్నారు. గు�