గ్రామాలను హరితవనాలుగా తీర్చిదిద్దాలి పల్లెప్రగతి పనులు నిరంతరం కొనసాగించాలి అదనపు కలెక్టర్ సీతారామారావు రాజాపూర్, జూలై 10 : నాటే ప్రతి మొక్కనూ సంరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని అదనపు కలెక్టర్ సీత�
దున్నడం మొదలు దిగుబడి వరకు.. వ్యవసాయాన్ని వనరుగా మలుచుకొని సిరుల సేద్యం చేస్తున్న నిర్మల ఐదేండ్లుగా భర్త సహకారం లేకుండానే పంటల సాగు అచ్చంపేట, జూలై 10 : మహిళలు మగవారితో స మానంగా అన్ని రంగాల్లో రాణిస్తూ ఆదర్శ
మహబూబ్నగర్ టౌన్, జూలై 10 : మున్సిపాలిటీలో పారిశుధ్యంపై ప్రత్యేక దృ ష్టి సారించాలని కలెక్టర్ వెంకట్రావు అన్నా రు. పట్టణప్రగతి కార్యక్రమంలో భాగంగా శనివారం టీడీగుట్టలో పర్యటించి పారిశుధ్య పనులను పరిశీల
మండల ప్రత్యేకాధికారి శ్యాంసుందర్ కొనసాగుతున్న పల్లె, పట్టణప్రగతి పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు బాలానగర్, జూలై 9: పల్లెప్రగతికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదని గ్రామస్తులు అధికారులకు సహకరిం�
మక్తల్ రూరల్, జూలై 9 : మొక్కల పరిరక్షణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అ న్నారు. మక్తల్ మున్సిపాలిటీలో పట్టణ ప్రగతి, హరితహారంలో భాగంగా శుక్రవారం స్థానిక ఈద్గా వద్ద ఎమ్మెల�
కృష్ణ, జూలై 9 : మండల కేంద్రంతోపాటు కుసుమూర్తి, తంగిడిగి గ్రామాల్లో పల్లె ప్రగతిలో భాగంగా హరితహారం కార్యక్రమానికి ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి శుక్రవారం ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటి నీళ్లుపోశా�
మహబూబ్నగర్ మెట్టుగడ్డ, జూలై 9: 70ఏండ్ల పాలనలో రాష్ట్రంలో నాలుగు మెడికల్ కళాశాలలు ఉండేవని, తెలంగాణ ఏర్పడ్డాక మొట్టమొదటి కళాశాల మహబూబ్నగర్కు తెచ్చుకున్నామని ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వీ శ్రీనివాస్
త్వరలో రూ.400 కోట్లతో మరో దవాఖాన హైదరాబాద్కు దీటుగా తీర్చిదిద్దుతాం మెడికల్ కాలేజీకి అనుబంధంగా నర్సింగ్, డెంటల్, ఫార్మా కళాశాలలు ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్ మెట్టుగడ్డ, �
నేడు నారాయణపేట జిల్లాలో మంత్రి పర్యటన వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు మహబూబ్నగర్, జూలై 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఐటీ, మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ శనివారం నారాయ�
అందరూ భాగస్వాములవ్వాలి:జాయింట్ కలెక్టర్ సీతారామారావుజడ్చర్లటౌన్, జూలై8: హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలని జాయింట్ కలెక్టర్ సీతారామరావు చెప్పారు. జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో�
మక్తల్ రూరల్, జూలై 8 : మక్తల్ మున్సిపాలిటీలో పట్ట ణ ప్రగతిలో భాగంగా గురువారం 1వ వార్డులో రోడ్డు మరమ్మతు పనులు చేపట్టారు. అలాగే తాగునీటి పైప్లైన్ మరమ్మతు పనులు, పారిశుధ్య పనులను పూర్తి చేశామని కౌన్సిలర�
ఊట్కూర్, జూలై 8 : పల్లె ప్రగతితో గ్రామాలు అభివృద్ధి చెందుతాయని కలెక్టర్ హరిచందన అన్నారు. మండలంలో కొనసాగుతున్న పల్లె ప్రగతి కార్యక్రమానికి గురువారం హా జరై అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. స్థానిక చెక్�
ఏపీ ధర్మాన్ని పాటించకపోతే.. కృష్ణానది ఎగువన ఉన్నది మేమే అని గుర్తుంచుకోవాలి నికర జలాల వినియోగ సామర్థ్యానికి లోబడే జోగుళాంబ బ్యారేజీ ప్రతిపాదన 60 ఏండ్లు దోచుకున్నారు.. ఇక కుదరదు : వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్�