అభివృద్ధి బాటలో కొట్ర పరుగులు రూ.1.08 కోట్లతో గ్రామంలో పనులు వందశాతం మరుగుదొడ్లు పూర్తి ఇంటింటికీ మిషన్ భగీరథ నీళ్లు వెల్దండ, జూలై 16 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతితో గ్రామాలు అ�
జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద ఎగువ నుంచి ఉధృతంగా రాక 9 గంటల్లోనే 40 వేల క్యూసెక్కులు కొనసాగుతున్న విద్యుదుత్పత్తి హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు ఆత్మకూరు, జూలై 16 : ఉమ్మడి జిల్లా కల్పతరువు అయిన జూరాల రిజర్వ�
సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేసిన ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్, జూలై 15 : ప్రభుత్వం అందరికీ అండగా ఉంటుందని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. జిల్లాకేంద్రంలోని �
ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలి పేదలకు సేవ చేస్తేనే అల్లా అనుగ్రహం సబీల్ ట్రస్ట్ సేవలు అభినందనీయం ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్ టౌన్, జూలై 14 : సామాజిక సే వలో ప్రతిఒక్కరూ భాగ
భూత్పూర్, జూలై 14 : గ్రామాల అ భివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నదని ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి పే ర్కొన్నారు. బుధవారం మండలంలోని పోతులమడుగు గ్రామంలో పీఎంజీఎస్వై పథకం ద్వారా మంజూరైన రూ.10 కోట్�
ఉన్నత పదవులిచ్చి ప్రాధాన్యత కల్పించారు రెడ్డీలకు టీఆర్ఎస్లోనే గౌరవం .. విలేకరుల సమావేశంలో టీఆర్ఎస్ రెడ్డి సామాజికవర్గం ప్రజాప్రతినిధులు అచ్చంపేట, జూలై 14: నియోజకవర్గంలో కులాల మధ్య చిచ్చుపెట్టి రాజక�
జూరాలకు మళ్లీ వరద ప్రారంభం నిండిన ఆల్మట్టి, నారాయణపూర్ డ్యాంలు ఎత్తిపోతలకు కొనసాగుతున్న పంపింగ్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వర్షాలు సాగుకు ఆశాజనకంగా పరిస్థితులు మహబూబ్నగర్, జూలై 14 (నమస్తే తెలంగాణ ప్రత
రూపురేఖలను మార్చిన పల్లెప్రగతి అభివృద్ధికి కేరాఫ్గా.. పురోగతిలో 220 ‘డబుల్’ ఇండ్లు ఆహ్లాద పర్చుతున్న పల్లెప్రకృతివనం మంత్రి నిరంజన్రెడ్డి చొరవతో అభివృద్ధి ఖిల్లాఘణపురం, జూలై 14 : కనీస సౌకర్యాలు కరువై�
మేలు రకం విత్తనం ఎంపిక కీలకం తెగుళ్ల నుంచి పంటలకు రక్షణ తక్కువ ఖర్చుతో మంచి దిగుబడి ఆసక్తి చూపుతున్న రైతన్నలు ఊట్కూర్, జూలై 14 : పంట సాగుకు ముందు రైతన్నలు తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచి దిగుబడితో పాటు అధిక
మహబూబ్నగర్టౌన్, జూలై14: అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ తేజస్నందలాల్పవర్ అన్నారు. తెలంగాణ చౌరస్తా, అంబేద్కర్చౌరస్తా, క్లాక్టవర్ జంక్షన్లు, డ్రైనేజీ పనుల�
రోడ్లకు ఇరువైపులా మొక్కలు ఆకట్టుకుంటున్న నర్సరీలు, ప్రకృతి వనాలు రూ.23లక్షలతో అభివృద్ధి పనులు పల్లె ప్రగతితో మారిన రూపురేఖలు మహ్మదాబాద్, జూలై 13 : ఎండాకాలంలో కాసేపు సేద తీరుదామంటే రోడ్లవెంట చెట్టులేకుండే
రేపటి వరకు బీమాకు తుది గడువు వానకాలం సీజన్కు దరఖాస్తులు పత్తి, మిరప, వరి రైతులకు మేలు ప్రతికూల వాతావరణంలో అన్నదాతలకు చేయూత నాగర్కర్నూల్, జూలై 13 (నమస్తే తెలంగాణ) : రైతన్నలకు పంటల బీమా పథకం చేయూతనందించనున�
పచ్చదనం పెంపుతోనే వాతావరణంలో సమతుల్యం ఇంటింటా మొక్కలు నాటి సంరక్షించాలి ఈద్గాన్పల్లిలో విత్తనబంతులు చల్లిన జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి రాజాపూర్, జూలై 13 : విరివిగా మొక్కలు పెంచి పర్యావరణాన్ని పర�