భూత్పూర్, జూలై 19 : మున్సిపాలిటీ లో చేపట్టిన అభివృద్ధి పనుల్లో జాప్యం చేయొద్దని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. సోమవారం భూ త్పూర్ మున్సిపాలిటీలోని 2వ వార్డు సిద్ధాయపల్లి డబుల్బెడ్రూ�
అభివృద్ధి పథంలో హన్వాడ రూ.6 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు రూ.కోటి 25లక్షలతో మార్కెట్ యార్డు వార్డుల్లో సీసీరోడ్లు, డ్రైనేజీ హన్వాడ, జూలై 19 : మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్
మహబూబ్నగర్ జూలై 19 : ఒకేరో జూ 10లక్షల మొక్కలు నాటేందుకు ప్ర ణాళిక సిద్ధం చేయాలని కలెక్టర్ వెంకట్రా వు అన్నారు. సోమవారం జెడ్పీ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారుల తో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్�
జడ్చర్ల, జూలై 19: భావితరాల భవిష్యత్ కోసమే సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమం చేపట్టారని ఎమ్మెల్యే డాక్టర్ సీ లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. సోమవారం జడ్చర్లలోని బాదేపల్లి ఉన్నత పాఠశాల ఆవరణలో వెయ్యి మొక్కలు
మహబూబ్నగర్, జూలై 18: నివాసముంటున్న ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే చుట్టుపక్కల రోడ్డు విస్తరణ రాకపోకలకు సులువుగా ఉంటుందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో�
ఉమ్మడి జిల్లాలో పలు కేంద్రాలను పరిశీలించిన కో ఆర్డినేటర్ ఫ్లారెన్స్రాణి మహబూబ్నగర్ జూలై 18: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కేజీ టూ పీజీ ఉచిత విద్యలో భాగంగా నిర్వహిస్తున్న సాంఘిక, గిరిజన, బీసీ, జ�
పరవళ్లు తొక్కుతున్న నీలవేణి జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద ఇన్ఫ్లో 83,700,అవుట్ఫ్లో 89,155 క్యూసెక్కులు 13 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల విద్యుదుత్పత్తి ద్వారా 34,301 క్యూసెక్కులు.. మహబూబ్నగర్, జూలై 18 (నమస్తే తె
నదులను తలపిస్తున్న చెక్డ్యాంలు బండరవల్లి వద్ద మత్తడి దూకిన సంబురం ప్రారంభానికి ముందే అప్పంపల్లి వద్ద జలకళ చెక్డ్యాంలకు కేరాఫ్గా ఊకచెట్టు వాగు హర్షం వ్యక్తం చేస్తున్న కర్షకులు మహబూబ్నగర్, జూలై 18 (న
దామరగిద్ద, జూలై 18 : మండలంతోపాటు ముస్తాపేట, అయ్యవారిపల్లి, మద్దెలబీడు, అన్నాసాగర్, గడిమున్కన్పల్లి తదితర గ్రామాల్లో పల్లె ప్రగతి పనులు జోరుగా సాగుతున్నాయి. ఆయా గ్రామాల్లోని ప్రధాన రోడ్లకు ఇరువైపులా మొక
ఆల్మట్టి, నారాయణపూర్ నుంచి భారీగా వరద నిండుకుండలా జూరాల ప్రాజెక్టు 67 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో, 66 వేల క్యూసెక్కుల అవుట్ ఫ్లో ఏడు గేట్ల ద్వారా శ్రీశైలానికి నీటి విడుదల ఆత్మకూరు, జూలై 17 : ఎగువ నుం చి వరద ఉధృత�
హరిత లక్ష్యం మేరకు మొక్కలు నాటి సంరక్షించాలి : అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ మహబూబ్నగర్/టౌన్, జూలై 17 : హరితహారం కార్యక్రమంతో జిల్లావ్యాప్తంగా పచ్చదనం పెంచుతున్నట్లు అదనపు కలెక్టర్ తేజస్ నం�
డీఎస్పీ శ్రీధర్ మహబూబ్నగర్ మెట్టుగడ్డ, జూలై 17: రాబోయే పండుగలను ప్రశాంతంగా జరుపుకోవాలని మహబూబ్నగర్ డీఎస్పీ శ్రీధర్ సూచించారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్హాలులో నిర్వహించిన శాంతి కమిటీ స�
జడ్చర్ల, జూలై 16 : ప్రతిఒక్కరూ మొక్క లు పెంచి పర్యావరణాన్ని కాపాడాలని జిల్లా పరిషత్ వైస్చైర్మన్ యాదయ్య అన్నా రు. జడ్చర్ల మండలం లింగంపేట గ్రామశివారులోని ఈద్గాగుట్టపై శుక్రవారం సర్పం చ్ హైమావతీవెంకట్�
మహబూబ్నగర్, జూలై 16 : పట్టణాలు, గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పను ల్లో వేగం పెంచి త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ వెంకట్రావు అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని రెవెన్యూ సమావేశ మందిరంలో సంబంధిత అధికారుల�