మహారాష్ట్ర, కర్ణాటకలో భారీ వర్షాలు ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులకు పెరిగిన ఇన్ఫ్లో భీమా, తుంగభద్రలకు సైతం వరద జూరాలకు రెండు లక్షల క్యూసెక్కులు వచ్చే అవకాశం మహబూబ్నగర్, జూలై 22 (నమస్తే తె లంగాణ ప్రత�
మహబూబ్నగర్, జూలై 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పాలమూరు ముద్దుబిడ్డ, తె లుగు సాహిత్యానికే వన్నె తెచ్చిన ఆచార్యులు ఎ ల్లూరి శివారెడ్డికి తెలంగాణ సర్కార్ తగిన గుర్తింపునిచ్చింది. 2021 ఏడాదికి గానూ దాశరథి సా�
ఆపరేషన్ ముస్కాన్ పేరుతో తనిఖీలు వెట్టి నుంచి బాలకార్మికుల చేరదీత చేయూతనిస్తున్న పోలీస్ శాఖ మహబూబ్నగర్లో 94, పేటలో 40 మంది గుర్తింపు మహబూబ్నగర్ మెట్టుగడ, జూలై 22 : బ డిలో అక్షరాలు దిద్దాల్సిన చిన్నారు�
నర్వ, జూలై 22 : జిల్లా విద్యాశా ఖ అధికారి లియాఖత్ అలీ మండలా న్ని సందర్శించారు. మండలంలోని కేజీబీవీ, జెడ్పీహెచ్ఎస్ పాఠశాలల ను తనిఖీ చేశారు. అనంతరం ఎంఆ ర్సీ భవనంలో యూడైస్లో పొందపరచిన పాఠశాల మౌలిక వసతుల క ల్ప
బైపాస్ ఏర్పాటుతో మెరుగుకానున్న రవాణా వ్యవస్థతీరనున్న ట్రాఫిక్ కష్టాలుదేవరకద్ర, మరికల్, మక్తల్లోనూ బైపాస్ రోడ్లుహైవేతో మరింతగా విస్తరించనున్న పట్టణాలుమహబూబ్నగర్, జూలై 21 (నమస్తే తెలంగాణ ప్రతిని�
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షంవనపర్తి జిల్లాలో 98 శాతం అధిక వర్షపాతం నమోదువనపర్తి రూరల్, జూలై 21 : జిల్లాలో వారం రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాకాలంలో సాధారణ వర్షపాతం కంటే అధికంగా నమోదైంద�
20నుంచి 60 శాతం వరకు పెంపు వివిధ స్లాబులుగా విభజన రిజిస్ట్రేషన్ చార్జీలు 7.5 శాతం ఎకరాకు కనిష్ఠంగా రూ.75 వేలు.. స్లాట్ బుక్ చేసుకున్నా పెరిగిన ధరలే.. రేపటి నుంచి అమల్లోకి.. మహబూబ్నగర్, జూలై 20 (నమస్తే తెలంగాణ ప్
రూ.3.46కోట్ల నిధులు మంజూరు ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ చొరవ హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు హన్వాడ, జూలై 20: రాష్ట్ర ప్రభుత్వం ముందుచూపుతో నీటిని ఒడిసిపట్టాలనే ఉద్ధేశంతో వాగులపై చెక్డ్యాంలను నిర్మ
రహెమానియా ఈద్గా వద్ద ఏర్పాట్ల పరిశీలన ప్రశాంత వాతావరణంలో పండుగ నిర్వహించుకోవాలి వార్డుల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరిస్తాం ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్టౌన్, జూలై 20: పాలమూరును సుం
ప్రతి మండలానికి అధికారిని కేటాయింపు మొక్కలు సమృద్ధిగా ఉండేలా చర్యలు కలెక్టర్ వెంకట్రావు మహబూబ్నగర్, జూలై 20: అభివృద్ధి జరుగాలంటే అందుకు సంబంధించిన భూసేకరణ కూడా వేగవంతం చే యాల్సిన అవసరం ఉందని కలెక్టర్
మరో కోనసీమగా పాలమూరు సమైక్య రాష్ట్రంలో వాన నీళ్లు కూడా దక్కలేదు పాలమూరు ప్రాజెక్టు పూర్తయితే ప్రతి ఎకరాకూ సాగునీరు ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ మహబూబ్నగర్ జూలై 20 (నమస్తే తెలంగాణ, ప్రతినిధి): �
అణగారిన వర్గాలకు చేయూత దేశానికే ఆదర్శంగా మరో పథకానికి శ్రీకారం పాలమూరు వ్యాప్తంగా హర్షాతిరేకాలు మహబూబ్నగర్, జూలై 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : దేశానికే ఆదర్శంగా నిలిచేలా ఎన్నో పథకాలను ప్రారంభించిన రా�
కరోనా కష్టకాలంలోనూ సజావుగా పథకాల అమలు 26 నుంచి కొత్త రేషన్కార్డులు పంపిణీ జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ జడ్చర్ల, జూలై 19 : పేదింటి ఆడబిడ్డల పెండ్లికి ప్రభుత్వం చేయూత అందిస