భక్తుల సందర్శనార్థం మే 10 నుంచి కేధార్నాథ్ ఆలయ తలుపులు తెరుచుకోనున్నాయని శుక్రవారం మహాశివరాత్రి సందర్భంగా బద్రీనాథ్-కేదార్నాథ్ ఆలయ కమిటీ ప్రకటించింది.
శివరాత్రి పండుగ రోజున పరమ శివుడి దర్శనానికి భక్తులు తండోపతండాలుగా తరలివెళ్తారు. భక్తుల తాకిడికి శివాలయాలన్నీ కిక్కిరిసిపోతాయి. శివనామ స్మరణతో శైవ క్షేత్రాలన్నీ మార్మోగుతాయి. అయితే శివుడికి, నాగుపాముక�
మహా శివరాత్రి, షబ్- ఈ -మేరజ్ (జగ్నే కి రాత్) సందర్భంగా శనివారం రాత్రి 10 గంటల తర్వాత (18/19 తేదీ) నగరంలోని నెక్లెస్ రోడ్డుతో సహా అన్ని ఫ్లై ఓవర్లను మూసి వేస్తున్నట్లు నగర ట్రాఫిక్ అదనపు సీపీ సుధీర్బాబు తెల�
మహాశివరాత్రి సందర్భంగా మంగళవారం శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. ఇబ్రహీంపట్నం, చేవెళ్ల, షాద్నగర్, ఆమనగల్లు నియోజకవర్గాల వ్యాప్తంగా ఉదయం నుంచే భక్తులు ఆలయాలకు బారులు తీరారు. శివనామస్మరణతో ఆలయాలు
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. నిబద్ధత, అచంచల విశ్వాసం, త్యాగానికి ప్రతీకగా ఉపవాస దీక్షలతో, జాగారాలతో శివరాత్రి పండుగను హిందువుల�