Maganuru | మాగనూరు మండలం నేరడగం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల కొరకు ఏర్పాటుచేసిన భోజనశాల అసంపూర్తిగా ఉందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నారాయణపేట జిల్లా మాగనూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల మూడ్రోజులుగా ఏదో ఒక సమస్యతో వార్తల్లోకెక్కుతున్నది. బుధవారం ఫుడ్ పాయిజన్ కావడంతో దాదాపు 100 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికాగా గురువారం కలెక్టర్తోప�
రానున్న ఎన్నిక ల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు రెట్టింపు మెజార్టీ ఖాయమని పార్టీ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి ధీ మా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో, నియోజకవర్గంలో ఇప్పటివరకు జరిగిన అభివృద
హైదరాబాద్ : కరోనా కల్లోలం కొనసాగుతున్న తరుణంలో గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎదురవుతున్న చికిత్స సమస్యలను పరిష్కరించేందుకు తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా) , అమెరికన్ తెలంగాణ సొసైటీ (ఏటీఎస్) సంయ�