పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన 32-బిట్ ప్రాసెసర్ ‘విక్రమ్'ను కేంద్ర ఐటీశాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ ఢిల్లీలో నిర్వహించిన సెమికాన్ ఇండియా 2025లో మంగళవారం ఆవిష్కరించారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్
అమెరికాలో అమ్ముడుకానున్న ఐఫోన్లలో భారత్లో తయారైనవే అత్యధికంగా ఉండనున్నాయని యాపిల్ సీఈవో టిమ్ కుక్ వెల్లడించారు. వరుసగా ఏడో త్రైమాసికంలోనూ చైనాలో ఐఫోన్ల అమ్మకాలు తగ్గుముఖం పట్టడంతో సంస్థ ప్రత్యామ
Apple - iPhone 16 | గ్లోబల్ టెక్ దిగ్గజం ఆపిల్ తన ఐ-ఫోన్ 16 సిరీస్ ఫోన్లన్నీ ‘మేడిన్ ఇండియా’ ఇన్షియేటివ్ లో భాగంగా భారత్ లో ఉత్పత్తి చేయనున్నట్లు ప్రకటించింది.
Man-Portable Anti Tank Guided Missile: యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్ను ఇవాళ డీఆర్డీవో విజయవంతంగా పరీక్షించింది. జైసల్మేర్లోని ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో ఆ టెస్ట్ చేపట్టారు. ఫైరింగ్కు చెందిన వీడియోను డీఆర్డీవో రిలీజ్ చే�
LCA Mark 1A fighter aircraft: మేడిన్ ఇండియాలో భాగంగా నిర్మించిన లైట్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ మార్క్ 1ఏ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ ఇవాళ తొలిసారి గగనవీధుల్లో ఎగిరింది. మార్క్ 1ఏ ఫైటర్ విమానం పరీక్ష బెంగుళూరులో విజయవంతంగా మ
Republic Day | ఈ ఏడాది రాజ్పథ్లో జరిగే రిపబ్లిక్ డే పరేడ్లో స్వదేశీ ఆయుధాలు ఆకర్షణగా నిలువనున్నాయి. ఎల్సీహెచ్ ప్రచండ హెలికాప్టర్, పినాకా మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్, యాంటీ ట్యాంక్ మిస్సైల్ నాగ్ తదితర స్వదే�
Smart Phones | 2014లో దేశీయ అవసరాల్లో 78 శాతం విదేశాల నుంచి స్మార్ట్ ఫోన్లు దిగుమతి చేసుకుంటే.. 2023లో 99.2 శాతం ‘మేడిన్ ఇండియా’ ఫోన్లు దేశీయంగా అమ్ముడవుతున్నాయని కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ త
Made in India | భారతీయ చలన చిత్ర ప్రస్థానాన్ని ఆవిష్కరిస్తూ తెరకెక్కించబోతున్న ‘మేడ్ ఇన్ ఇండియా’ చిత్రానికి అగ్ర దర్శకుడు రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరించబోతున్నారు.
Rajamouli | టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli ).. మరో భారీ ప్రాజెక్ట్లో భాగం కాబోతున్న విషయం తెలిసిందే. ఇండియన్ సినిమా (Indian cinema) ఎక్కడ పుట్టింది, దానికి మూలం ఏంటి అనే కథతో ‘మేడ్ ఇన్ ఇండియా’ (Made in India) పేరుతో
Rajamouli | ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాలతో తెలుగు సినీ ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli ).. మరో భారీ ప్రాజెక్ట్లో భాగం కాబోతున్నారు. భారతీయ సినిమా రంగంపై వస్తు
made in Inida | ఆరంభశూరుల్లో అగ్రగణ్యుడు మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ. అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన ‘మేకిన్ ఇండియా’ నినాదం కాస్తా ‘జోకిన్ ఇండియా’గా మారింది.
Samsung | ఇండియాలోనే ప్రీమియం లాప్టాప్లు తయారు చేయాలని శాంసంగ్ నిర్ణయించింది. తద్వారా కేంద్రం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీంతో లబ్ధి పొందాలని తలపోస్తున్నది.
అటు.. ఈ సిరప్లు భారత్లో అమ్మలేదని తేలింది. ఉజ్బెకిస్థాన్కు మాత్రమే ఎగుమతయ్యాయని వెల్లడైంది. గతంలో గాంబియాలోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకొన్నది. ఉజ్బెకిస్థాన్ ఘటనపై రాజకీయ దుమారం మొదలైంది.