లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్ఆర్ఎస్)ను కాంగ్రెస్ నేతలు హామీ ఇచ్చిన విధంగా ఉచితంగా అమలుచేయాలని బీఆర్ఎస్ వర్కిం గ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు డిమాండ్ చేశారు. ఎల్ఆర్ఎస్ పేరిట 25 లక్షల మం
రాష్ట్ర ప్రజల మీద తీవ్రమైన ఆర్థిక భారం మోపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. ఎన్నికల్లో గెలవడానికి హస్తం పార్టీ అడ్డమైన హామీలు ఇచ్చిందని వి�
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎల్ఆర్ఎస్ను వ్యతిరేకించిన కాంగ్రెస్, నేడు పాలకపక్షంలోకి వచ్చాక ప్రభుత్వ ఖజానాను నింపుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నదని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ విమర్శించారు.
ఎల్ఆర్ఎస్ (లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీం) దరఖాస్తుదారులకు సర్కారు శుభవార్త చెప్పింది. పుర ఆదాయా న్ని పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం 2020 ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసిన వారు రెగ్యులరైజేషన్ చేసుకునేం�
Harish Rao | హామీల అమలుపై మాట మార్చడం కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారింది అని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. అధికారంలోకి రాగానే, ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తామని, ఉచితంగా క్రమబద్దీకరణ చేస్తామని చెప్పిన కాంగ్ర�
CM Revanth Reddy | భూముల క్రమబద్దీకరణ (ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్)-2020 దరఖాస్తులపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లక్షలాది మంది దిగువ, మధ్య తరగతి కుటుంబాలకు మేలు చేసే ఎల్ఆర్ఎస్ ప్రక్రియను వేగవంతం చేయాల�
విదేశాలు సందర్శించేవారికి కేంద్ర ప్రభుత్వం తీపికబురును అందించింది. క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా విదేశాల్లో రూ.7 లక్షల లోపు పెట్టే ఖర్చుపై పన్ను లేదని స్పష్టంచేసింది.
అక్రమ లేఔట్ల క్రమబద్ధీకరణకు గడువు ముగిసిన తర్వాత వచ్చిన దరఖాస్తులను పరిశీలించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి ఎలా ఉత్తర్వులు ఇవ్వగలమని పిటిషనర్లను హైకోర్టు ప్రశ్నించింది.