విదేశాలు సందర్శించేవారికి కేంద్ర ప్రభుత్వం తీపికబురును అందించింది. క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా విదేశాల్లో రూ.7 లక్షల లోపు పెట్టే ఖర్చుపై పన్ను లేదని స్పష్టంచేసింది.
అక్రమ లేఔట్ల క్రమబద్ధీకరణకు గడువు ముగిసిన తర్వాత వచ్చిన దరఖాస్తులను పరిశీలించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి ఎలా ఉత్తర్వులు ఇవ్వగలమని పిటిషనర్లను హైకోర్టు ప్రశ్నించింది.